చైనాలో అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు గమ్మత్తుగా, వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి. చైనా ఇప్పుడు పలు సమస్యలను ఎదుర్కొంటున్నది. ఒకవైపు తగ్గిపోతున్న సంతానోత్పత్తి. మరోవైపు, ధరల పెరుగుదల సామాన్యుల�
చైనాలో పరిశోధకులు ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తున్నారు. గర్భాన్ని ధరించడంతోపాటు కృత్రిమ గర్భంలో నవమాసాలు శిశువును మోసి, సురక్షితంగా ప్రసవించడం ఈ రోబో ప్రత్యేకత. ప్రపంచంలో తొలి ‘ప్ర�
చైనాలో జరుగుతున్న వరల్డ్ గేమ్స్లో భారత యువ క్రీడాకారుడు ఆనంద్కుమార్ వెల్కుమార్ కొత్త చరిత్ర సృష్టించాడు. చెంగ్డూ వేదికగా శుక్రవారం జరిగిన పురుషుల వెయ్యి మీటర్ల రోలర్ స్కేటింగ్ ఇన్లైన్ ఈవెం�
మనది వ్యవసాయక దేశం! మన దేశంలో మెజారిటీ (60 శాతం) ప్రజలు వ్యవసాయం, గొర్రెలు, బర్రెలు, కోళ్లు, చేపల పెంపకాలు, తదనుబంధ వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్లందరి కొనుగోలు శక్తిని పెంచగలిగితే, వివిధ వస్తువులు క
ఈ నెల 25 నుంచి 31 దాకా పారిస్ వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో జరగాల్సి ఉన్న వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత షట్లర్లకు కఠినమైన డ్రా ఎదురైంది.
చైనాలోని బీజింగ్లో ప్రపంచంలో మొదటి రోబో మాల్ ప్రారంభమైంది. సాధారణ ప్రజానీకానికి ఇక్కడ రోబోలను విక్రయిస్తారు. ఇది మొట్టమొదటి 4ఎస్-ైస్టెల్ స్టోర్. 4ఎస్ అంటే, సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్, సర్వ�
చైనాలో తావో, కన్ఫ్యూషియస్, బుద్ధుడి ప్రభావాలు కనిపిస్తాయి. బుద్ధుడిని ఆరాధించడం ఎక్కువ. తన ఆరామాలు, పగోడాలు, ఆలయాలు, బౌద్ధ మ్యూజియంలు, శిల్పాలు, చిత్రాలు విరివిగా కనిపిస్తాయి. బుద్ధుడికి స్థానికులు, సంద�
భారతీయ దిగుమతులపై అమెరికా తొలుత విధించిన 25 శాతం సుంకాలు గురువారం(ఆగస్టు 7) నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు అర్ధరాత్రి!! వందలాది కోట్ల డాలర్ల సుంకాలు అమెరికాలోకి ఇప్పుడు ప్రవహిస్తాయి అని అమెరికాలో గడియారం �
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరికలను రష్యా పెడచెవిన పెట్టింది. ఇకేముంది ట్రంపు సారుకు చిర్రెత్తుకొచ్చింది. మాస్కోను ఏమీ చేయలేక తన అ
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China ) పర్యటన ఖరారైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు.
Chikungunya: చైనాలో చికున్గునియా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. గువాంగ్డాంగ్ ప్రావిన్సులో జూలై నుంచి సుమారు ఏడువేల కేసులు రికార్డు అయ్యాయి. దీంతో చైనీస్ అధికారులు.. కోవిడ్19 మహమ్మారి తరహాలో ఏర్పాట్లు
Supreme Court: రెండు వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించినట్లు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఆ విషయం మీకెలా తెలుసు అని కోర్టు అడిగింది. అయితే రాహుల్పై నమోదు అయి
అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా ఓ నగల దుకాణంలోని 20 కేజీల బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. విషయం తెలిసిన స్థానికులు కొట్టుకుపోయిన బంగారం కోసం వీధుల్లో వెతుకులాట మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రదేశం ఒక�