Chinese sailors | చైనా (China)కు చెందిన ఓ న్యూక్లియర్ సబ్మెరైన్ (Nuclear Submarine) ప్రమాదానికి గురైంది. శత్రు దేశాల కోసం డ్రాగన్ గతంలో ఎల్లో సీ (Yellow Sea)లో ఏర్పాటు చేసిన ట్రాప్ ( trap for foreign vessels) లో ఆ దేశ సబ్మెరైనే చిక్కుకుంది. ఈ ఘటనలో 55 మం�
NewsClick: న్యూస్ క్లిక్ వెబ్సైట్ను 2009లో ప్రారంభించారు. న్యూస్తో పాటు కరెంట్ అఫైర్స్ను ఈ సైట్లో అప్లోడ్ చేస్తుంటారు. విదేశీ నిధుల చట్టాన్ని ఆ సంస్థ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Chang'e-6 Mission | చైనాకు పాక్పై ప్రేమ పెరుగుతున్నది. యాదాది దేశానికి చెందిన పేలోడ్ను స్పేస్లోకి తీసుకెళ్లనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. 2024లో జరగాల్సిన మూన్ మిషన్లో పాక్కు చెందిన పేలోడ్ను సైతం తీసుకెళ్లా�
ఎలాన్మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్తో చైనా పోటీకి దిగింది. విస్తృత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న స్టార్లింక్కు పోటీగా జీ60 స్టార్లింక్ను ఆ దేశం అభివృద్ధి చేస్తున్నది.
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్కు మరో స్వర్ణం (Gold Medal) లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో (Men's 10m Air Pistol Team event) సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమాతో కూడిన జట్టు బంగారు పతకాన్ని సొంతం చ�
Asian Games | ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలోకొనసాగుతున్నాయి. క్రీడలు ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి 2022లో ఆసియా క్రీడలు జరుగాల్సి ఉండగా కొవిడ్ కారణంగా వాయిదాపడ్డాయి.
ఆహా ఏమా దృశ్యాలు! కడు కనులకు ఇంపుగా ఉన్నాయి. అవును హాంగ్జౌ ‘బిగ్ లోటస్’ స్టేడియం వేదికగా శనివారం జరిగిన 19వ ఆసియాగేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలు మరో లెవల్లో జరిగాయి.
ఆసియా ఖండంలో అతిపెద్ద క్రీడా సంబురానికి శనివారం తెరలేవనుంది. చైనాలోని హాంగ్జూ వేదికగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది.
సరిహద్దు విషయంలో ఇప్పటికే కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. క్రీడా స్ఫూర్తిని కాలదన్నుతూ ఆసియా క్రీడలను వేదికగా చేసుకొన్నది.
Asian Games | భారత్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు వీసాను చైనా నిరాకరించింది. ఆసియా క్రీడల్లో (Asian Games) వారు పాల్గొనకుండా అడ్డుకున్నది. భారత్ దీనిపై నిరసన తెలిపింది. అలాగే చైనాలోని హాంగ్జౌలో శనివారం జ
Rugby Game | ఆ అమ్మాయిలు.. పురుషాధిక్యాన్ని ప్రశ్నించారు. పేదరికాన్ని ఓడించారు. సవాళ్లను అధిగమించారు. ఇప్పుడు, ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. త్వరలోనే ఆ రగ్బీ రాణెమ్మల గెలుపు కథలను పత్
WHO | కొవిడ్-19 మూలాలపై నిజ నిర్ధారణకు చైనాపై ఒత్తిడి కొనసాగిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ (డీజీ) టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రోయెసస్ తెలిపారు.
జనాభా పెరుగుదలతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ‘ది ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్'(ఏఐసీటీఈ) అభిప్రాయపడింది. జనాభా విస్ఫోటంతో ఆహార అభద్రతతో పాటు సామాజిక, రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని పేర్కొ�
ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన చైనా ప్రతినిధుల బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ వద్ద గురువారం హైడ్రామా జరిగినట్లు తెలుస్తున్నది.
G20 Meeting: జీ20 సమావేశాలకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో అనుమానాస్పద వస్తువులను గుర్తించారు. దీంతో ఆ బ్యాగులను స్కానింగ్ చేయాలని అధికారులు ఆదేశించారు.అయితే చైనా అధికారులు ఆ బ్యాగులను ఇచ్చేందుక