ఈ ఏడాది జనవరిలో తీసిన మయన్మార్కు చెందిన కొకొ దీవుల ఉపగ్రహ చిత్రాలు భారత్కు ఆందోళనకరంగా మారాయి. బంగాళాఖాతానికి ఈశాన్యంగా ఉన్న ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రాలు వెల్లడిస్తున్న�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.
Jack Ma | అలీబాబా వ్యవస్థాపకుడు (Alibaba founder), చైనా కుబేరుడు జాక్ మా (Jack Ma) చాలా కాలం తర్వాత స్వదేశంలో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) ఆగ్రహానికి గురై దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన.. ఎట్ట�
G20 | అరుణాచల్ప్రదేశ్ తమ భూభాగమని చైనా వాదిస్తున్నది. తమకు చెందిన టిబెట్లో అరుణాచల్ప్రదేశ్ ఒక భాగమని చెబుతున్నది. అయితే చైనా వాదనలను భారత్ తోసిపుచ్చింది. అరుణాచల్ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని స్ప�
Rent a Girlfriend | ఇచట గర్ల్ఫ్రెండ్ లభించును! వినడానికి చాలా ఎగ్జైట్గా ఉంది కదూ.. ఇప్పుడు ఈ ఆఫర్ చాలా ట్రెండింగ్గా మారింది. అయితే ఇది మన ఇండియాలో లేదు. మన పొరుగు దేశమైన చైనాలో ఇప్పుడు అద్దెకు గర్ల్ఫ్రెండ్ను ఇవ�
భారత స్వాతంత్య్రం అనంతరం పాకిస్థాన్, చైనా పౌరసత్వం పొందిన వ్యక్తులు వదిలిపెట్టిన స్థిరాస్తుల విక్రయాల ప్రక్రియను కేంద్ర హోంశాఖ ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా శత్రు ఆస్తులు (ఎనిమీ ప్రాపర్టీస్) సుమారు
దేశంలోని ఎనిమీ ప్రాపర్టీల జప్తు, అమ్మకాల ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది. పాకిస్థాన్, చైనా దేశాల పౌరసత్వాన్ని తీసుకుని మనదేశాన్ని వదిలి వెళ్లిన వారి స్థిరాస్తులను కేంద్రం స్వాధీనం చేసుకుంటుం
Raccoon Dogs | కొవిడ్ సంక్షోభం మొదలై మూడేండ్లు అవుతున్నా ప్రపంచ దేశాలు ఇప్పటికీ వైరస్ పుట్టుక ఎక్కడో కనుగొనలేకపోతున్నాయి. వుహాన్లోని ‘రకూన్' జాతి కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను ఓ అంతర్జాతీయ నిపుణుల బృందం గుర�
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాబోవన్నారు.
corona virus :కరోనా ఆనవాళ్ల గురించి కొత్త కోణం తెలిసింది. రకూన్ కుక్కుల నుంచి ఆ వైరస్ మనుషులకు సోకినట్లు తాజా స్టడీలో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటాను చైనా దాచిపెట్టినట్లు డబ�
Arunachal Pradesh: చైనా, ఇండియా మధ్య ఉన్న మెక్మోహన్ లైన్ను ఇంటర్నేషనల్ బౌండరీగా గుర్తిస్తున్నట్లు అమెరికా చెప్పింది. ఈ అంశంలో ఇద్దరు అమెరికా సేనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ ఇం
China | కరోనా మహమ్మారి అనంతరం మూడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా చైనా తన సరిహద్దులను విదేశీ పర్యాటకుల కోసం తెరవనున్నది. ఇందు కోసం బుధవారం నుంచి అన్నిరకాల వీసాలను జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
China visas: విదేశీ టూరిస్టులకు వీసాలు ఇవ్వనుంది చైనా. మూడేళ్ల తర్వాత ఆ దేశం కొత్త వీసాలు జారీ చేయనున్నది. కరోనా వాళ్ల విదేశీ టూరిస్టులను నిలిపివేసిన విషయం తెలిసిందే.