హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐసీఆర్బీవో) సదస్సు జరుగబోతున్నది.
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్, అమెరికా ఎయిర్ఫోర్స్ దళాల సంయుక్త యుద్ధ విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పశ్చిమబెంగాల్లోని కలైకుంద ఎయిర్బేస్లో ఈ నెల 21 వరకు ఈ విన్యాసాలు �
Amit Shah: అరుణాల్ప్రదేశ్లో అమిత్ షా పర్యటించడాన్ని చైనా వ్యతిరేకించింది. తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చైనా పేర్కొన్నది. ఇటీవల అరుణాచల్లోని 11 ప్రదేశాలకు చైనా తమ పేర్
simulated strikes: తైవాన్ ఆకాశమార్గాన్ని చైనా యుద్ధ విమానాలతో కమ్మేసింది. ఇవాళ ఉదయం డ్రాగన్ విమానాలు.. తైవాన్ ప్రాంతాన్ని మూసివేశాయి. లైవ్ మిస్సైళ్లతో డ్రిల్స్ నిర్వహించాయి.
మన శత్రు దేశమైన చైనాతో అదానీ సంస్థకు లింకులున్నాయని తెలిసి కూడా మోదీ ప్రభుత్వం దేశంలోని పలు పోర్టుల నిర్వహణను వారికే ఎందుకు కట్టబెడుతున్నదని కాంగ్రెస్ నిలదీసింది.
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) చేరారు. పుస్తకాల నుంచి పాఠ్యాంశాలను తొలగిస్తే చరిత్ర మారిపోదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక చిన్న బ్యాటరీని శరీరంలోకి పంపించి రొమ్ము క్యాన్సర్కు చికిత్స చేసే కొత్త విధానాన్ని చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్యాన్సర్ కణతి కణజాలం చుట్టూ ఉప్పు నీటిన�
చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్ అమెరికా పర్యటనతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. వెన్ పర్యటనపై ఆగ్రహంతో ఉన్న చైనా.. శనివారం తైవాన్ వైపుగా ఎనిమిది యుద�
China | తైవాన్ తమ ప్రాంతంగా వాదిస్తున్న చైనా, తైవాన్ అధ్యక్షురాలి అమెరికా పర్యటనపై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం పెద్ద సంఖ్యలో చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తైవాన్ ద్వీపాన్ని చుట్టుముట్టాయి. ఎనిమిద�
సరిహద్దుల్లో చైనా మరోసారి ఉద్రిక్తతలు రాజేస్తున్నది. ఏకపక్షంగా అరుణాచల్ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన డ్రాగన్ దేశం.. తన చర్యను సమర్థించుకొన్నది. ఆ రీజియన్పై తమకు సార్వభౌమాధికారం ఉ
Arunachal Pradesh | దురాక్రమణ కాంక్షతో భారత్లోని సున్నితమైన ఈశాన్య ప్రాంతాల్లోకి చొరబడేందుకు గత ఆరు దశాబ్దాలుగా చైనా కుట్రలు చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా గడిచిన ఐదేండ్లలో అరుణాచల్ సరిహద్దుల్లో గ్రామాల నిర్మాణం, మన
ఈ ఏడాది జనవరిలో తీసిన మయన్మార్కు చెందిన కొకొ దీవుల ఉపగ్రహ చిత్రాలు భారత్కు ఆందోళనకరంగా మారాయి. బంగాళాఖాతానికి ఈశాన్యంగా ఉన్న ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రాలు వెల్లడిస్తున్న�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.
Jack Ma | అలీబాబా వ్యవస్థాపకుడు (Alibaba founder), చైనా కుబేరుడు జాక్ మా (Jack Ma) చాలా కాలం తర్వాత స్వదేశంలో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) ఆగ్రహానికి గురై దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన.. ఎట్ట�