రొటేషన్ పద్ధతిలో భాగంగా 2026లో జరగనున్న జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షత వహించే ప్రతిపాదనను చైనా తిరస్కరించినట్టు తెలిసింది. రొటేషన్ పద్ధతిలో జీ20కి అధ్యక్షత వహించే క్రమంలో 2024 సమావేశాలకు బ్రెజిల్, 2025లో దక్ష�
హాంకాంగ్లో వర్షం బీభత్సం సృష్టించింది. 140 ఏండ్లలో ఏన్నడూ చూడని భారీ వర్షపాతం నమోదవడంతో వరదలు సంభవించాయి. దీంతో హాంకాంగ్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జీ20 (G20) సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా ఇండియా-భారత్ పేరు వివాదం తెరపైకి రావడం పట్ల చైనా స్పందించింది. పేరు మార్పు కంటే కీలకమైన అంశాలపై భారత్ దృష్టి సారించాలని సూచించింది.
G20 meeting: జీ20 సమావేశాలను చెడగొట్టాలనుకుంటే అది చైనా ఇష్టమని అమెరికా పేర్కొన్నది. ఆ మీటింగ్కు చైనా అధ్యక్షుడు హాజరుకావడం లేదన్న ప్రశ్నకు అమెరికా భద్రతా సలహాదారు ఈ రకంగా రియాక్ట్ అయ్యారు. �
Great Wall of China | వాళ్లందరికంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన ఓ జంట మాత్రం.. తొందరగా వెళ్లేందుకు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చారిత్రక కట్టడాన్నే కూల్చేసింది. తమ వాహనాలు వెళ్లేందుకు కావాల్సినంత వెడల్పుగా గోడను త�
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తాము హాజరవడం లేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. గణేశ్ ఉత్సవాల (Ganesh Utsav) సమయంలోనే పార్లమెంటు సమావేశాలు (Parliament Special Session) నిర్వహిస్తున్నారని అందుకే తాము వెళ్లబోమన్�
China Map: దక్షిణ చైనా సముద్రాన్ని తమ భూభాగంగా చూపిస్తూ చైనా కొత్త మ్యాప్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాప్ను వియత్నాం ఖండించింది. తమ సౌర్వభౌమత్వాన్ని చైనా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్�
Vivek Ramaswamy | అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న భారత్కు చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy).. తాజాగా రష్యాకు భారీ ఆఫర్ ఇచ్చారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తేస్తానంటూ ప్రకటిం�
చైనా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం హాకీ ఇండియా భారత పురుషుల, మహిళల హాకీ జట్లను గురువారం ఎంపిక చేసింది. వెటరన్ ైస్ట్రెకర్ ఆకాశ్దీప్సింగ్తో పాటు యువ ప్లేయర్ కార్తీ సెల్వం, జుగ్రాజ్
G20 Summit | భారత్లో మరో పది రోజుల్లో జరగనున్న జీ20 సమ్మిట్ (G20 Summit)కు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping) దూరంగా ఉండనున్న�
సరిహద్దులో చైనా ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. భారత్తో పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతున్నది. ఉత్తర లఢక్లోని సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా మిలటరీ పెద్ద ఎత్తున బంకర్లు, సొరంగాలు, రోడ్లు నిర్మిస్తున్నట్టు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్లో ‘బెల్ట్ అండ్ రోడ్' ప్రాజెక్ట్కు సంబంధించి ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్ బీజింగ్ వెళ్తున�
Rahul Gandhi: భారత్లోని అరుణాచల్ భూభాగాన్ని తమ ప్రాంతంగా చిత్రీకరిస్తూ చైనా తాజాగా ఓ మ్యాప్ రిలీజ్ చేసింది. ఈ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లడాఖ్లో ఒక్క ఇంచ
China | చైనా మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. భారత్లోని అరుణాచల్ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపుతూ ‘స్టాండర్డ్ మ్యాప్-2023’ను విడుదల చేసింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అందులోని దీవుల్�