రైతులకు పెట్టుబడి సాయం, సాగునీటి వసతి, నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా వ్యవసాయరంగంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించొచ్చని, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని ఇస్టా అధ్యక్షుడు, తెలంగాణ విత్తనా�
China Satellites: లాంగ్ మార్చ్ 2డీ రాకెట్ ద్వారా 41 ఉపగ్రహాలను పంపించింది చైనా. దీంతో డ్రాగన్ దేశం కొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే మిషన్లో ఆ శాటిలైట్లను పంపడం ఇదే తొలిసారి. షాంగ్జి ప్రావిన్సులో ఉన్న తైయు�
China | చైనాలో ఉన్న భారత ఆఖరి జర్నలిస్టు ఆ దేశాన్ని వీడనున్నారు. పీటీఐకి చెందిన సదరు జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది.
చైనాను దృష్టిలో పెట్టుకొ ని.. సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే అత్యాధునిక అణు వార్హెడ్లను భారత్ సమకూర్చుకుంటున్నదని స్వీ డన్కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్హోం ఇం టర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్�
Indian journalist: భారతీయ జర్నలిస్టుపై చైనా వేటు వేసింది. వీసా పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. పీటీఐ రిపోర్టర్ను వెనక్కి పంపేందుకు చైనా సిద్దమైంది. ఇటీవల బోర్డర్ ఘర్షణలు జరిగిన �
ఆధునిక కాలంలో జూదానికంటే వేల రెట్లు ప్రమాదకరంగా ఆన్లైన్ గేమ్లు మనుషులను బానిసలుగా మారుస్తున్నాయి. ఆన్లైన్ ఆటలకు అలవాటపడ్డవారు ఎంతకైనా తెగిస్తారని చైనాలో జరిగిన ఘటన తెలియజేస్తోంది. ఎన్నో ఏండ్లుగ�
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఏసీ సమీపంలో 38 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారి నిర్మాణానికి నిర్ణయించింది.
China | న్యూఢిల్లీ: లఢక్, అరుణాచల్ సమీపంలోని కీలక ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గుట్టుచప్పుడుకాకుండా చైనా నిర్మాణాలను చేపడుతున్నదా? ‘హిందుస్థాన్ టైమ్స్'లో తాజాగా ప్రచురితమైన కథనం ఇవే అనుమా
Landslides | చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్లోని గనిలో ఆదివారం కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్లోని దక్షిణాన లెషాన్ నగరానికి సమీపంలో �
చైనా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భూమి లోపలికి ఏకంగా 10 కిలోమీటర్ల లోతుగా బోర్వెల్ తవ్వుతున్నది. భూమి లోపలి పరిస్థితులపై పరిశోధనలకు గానూ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది.
China Drilling: 33 వేల ఫీట్ల లోతైన హోల్ను చైనా డ్రిల్ చేస్తోంది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఆ రంధ్రాన్నితొవ్వుతున్నారు. క్రెటేసియస్ పొరను ఆ డ్రీల్ చేరుకుంటుందని భావిస్తున్నారు.
మానవ సహిత షెన్జౌ-16 వ్యోమనౌకను చైనా మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఒక పౌరుడు సహా ఇద్దరు వ్యోమగాములను చైనాకు చెందిన తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి పంపించింది.
Shenzhou-16: షెంజూ-16 వ్యోమనౌకను ఇవాళ చైనా సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా ఆ వ్యోమనౌకను లాంచ్ చేశారు. ఆ స్పేస్క్రాఫ్ట్లో ముగ్గురు వ్యోమగాములు చైనా స్పేస్ స్టేషన్కు వెళ�