Xi Jinping: షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వర్చుల్ విధానంలో మాట్లాడనున్నారు. చైనా అధికారులు ఇవాళ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు బీజింగ్ నుంచి వీడియ
కరోనా వైరస్ చైనా సృష్టేనని, జీవాయుధంగా వినియోగించుకునే ఉద్దేశంతో దీనిని ల్యాబ్లో అభివృద్ధి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, చైనా ఎప్పుడూ ఈ విషయంలో బయటపడలేదు. తమకు సంబంధం లేదని ప్రపంచాన్ని నమ్మించే ప్ర
Corna Virus: కరోనా వైరస్ను ఓ జీవాయుధంగా చైనా ప్రయోగించినట్లు వుహాన్ పరిశోధకుడు చావో షావో తెలిపాడు. షాకింగ్ విషయాలను అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నాలుగు రకాల వైరస్లతో మనుషులపై వ్యాప్తిన�
Tea History | గల్లీ లెవల్లో సింగిల్ టీ కోసం బాహాబాహీకి దిగే సన్నివేశాలు మనం చూస్తుంటాం! ఢిల్లీ లెవల్లో మొగలుల నాటి పానిపట్ యుద్ధాల గురించి చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకున్నాం! పరోక్షంగా తేయాకు కోసం రెండు రాజ్యా�
లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకుండా ఐరాసలో చైనా అడ్డుపుల్ల వేయడాన్ని భారత్ ఖండించింది. భౌగోళిక ప్రయోజనాల కోసం టెర్రరిస్టులను నిషేధిత జాబితాలో చేర్చలేకపోతే మన�
Joe Biden: జీ జిన్పింగ్ ఓ నియంత అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. బ్లింకెన్ పర్యటన ముగిసిన మరుసటి రోజే బైడెన్ ఈ కామెంట్ చేయడం విశేషం. చైనాకు చెందిన అనుమానిత నిఘా బెలూన్ను అమెరికా తీరం వద్ద పేల�
China | పాకిస్థాన్కు చెందిన లష్కరే ఉగ్రవాది సాజిద్ మిర్పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయాలన్న భారత్ ప్రతిపాదనను చైనా మరోమారు అడ్డుకున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ (Modi US Tour) అమెరికా పర్యటనకు ముందు చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా ఆర్ధిక ప్రగతిని అడ్డుకునేందుకే భారత్ను అమెరికా అడ్డుపెట్టుకుంటోందని అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది.
Extramarital Affiar | వివాహేతర సంబంధం పెట్టుకున్నారా? అయితే ఉద్యోగం ఊడినట్లే! అక్రమ సంబంధం మాత్రమే కాదు ఉంపుడుగత్తెలు ఉన్నా.. కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చిన ఉద్యోగం వదులుకోవాల్సిందే. చైనాలోని బీజింగ్కు చెందిన ఓ
చైనా యువతలో కొత్త ట్రెండ్ కనిపిస్తున్నది. పెద్ద మొత్తంలో జీతం లభిస్తున్నా.. వైట్ కాలర్ ఉద్యోగాలను వదిలేసి చెఫ్స్, క్లీనర్స్గా మారిపోతున్నారు. కొత్త ఉద్యోగం వల్ల శరీరం అలసిపోయినా, మనస్సు ప్రశాంతంగా �
రైతులకు పెట్టుబడి సాయం, సాగునీటి వసతి, నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా వ్యవసాయరంగంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించొచ్చని, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని ఇస్టా అధ్యక్షుడు, తెలంగాణ విత్తనా�
China Satellites: లాంగ్ మార్చ్ 2డీ రాకెట్ ద్వారా 41 ఉపగ్రహాలను పంపించింది చైనా. దీంతో డ్రాగన్ దేశం కొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే మిషన్లో ఆ శాటిలైట్లను పంపడం ఇదే తొలిసారి. షాంగ్జి ప్రావిన్సులో ఉన్న తైయు�
China | చైనాలో ఉన్న భారత ఆఖరి జర్నలిస్టు ఆ దేశాన్ని వీడనున్నారు. పీటీఐకి చెందిన సదరు జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది.