చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh), ఆక్సాయ్ చిన్ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్ మ్యాప్ను (
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాల్ని తమ దేశ భూభాగాలుగా చైనా ప్రకటించింది. దీనికి సంబంధించి సోమవారం అధికారిక మ్యాపుల్ని విడుదల చేసింది. చైనా సహజ వనరుల శాఖ ‘20
Tea History | ఒక టీ పొడి పరిమళం వీధి వీధంతా గుబాళిస్తుంది. మరో టీ.. రంగు, రుచితోపాటు చిక్కదనాన్నీ సంతరించుకొని ట్రిపుల్ ధమాకా అందిస్తుంది. ఇంకో టీ ‘వాహ్' అనేంత టేస్టుంటుంది. తేనీటి రుచి అంతా చాయపత్తదే! శుద్ధతను బట�
China- Taiwan | పరాగ్వే పర్యటన నుంచి తిరుగు ప్రయాణంలో అమెరికాలో తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయి ఆగడం పట్ల చైనా భగ్గుమన్నది. తైవాన్ ద్వీపకల్పం చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టింది.
Vivek Ramaswamy | రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Ukraine-Russia War)పై అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) స్పందించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలంటే ముందుగా చైనాతో పుతిన్ దోస్తీని కట్ చేయాలని ఆయన అభిప్రా�
Heart Attack | సముద్ర పరిశోధన నిమిత్తం బయల్దేరిన ఓ నౌకలోని చైనా దేశస్థుడికి హఠాత్తుగా గుండెపోటు రాగా, సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్గార్డ్ వెంటనే రంగంలోకి దిగి ఆ వ్యక్తిని కాపాడింది.
జనాభాలో నిన్న మొన్నటిదాకా రెండోస్థానానికి పరిమితమైన భారత్ పొరుగుదేశం చైనాను వెనుకకు నెట్టేసి మొదటి స్థానానికి చేరుకున్నది. ఈ సత్యం ఇప్పుడిప్పుడే దేశ ప్రజల్లోకి మెల్లమెల్లగా ఇంకుతున్నది. ఇంతకూ ఇది వర�
India-China Talks | లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)లో కొనసాగుతున్న ఉద్రిక్తల మధ్య భారత్, చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. 19వ రౌండ్ చర్చలు సరిహద్దులోని చుషుల్-మోల్డోలో జరిగింది. పశ్చిమ సెక్టార్లో ఎల్ఏస�
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా, చైనాలో ఈజీ.5 స్ట్రెయిన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస
Floods in Hebei | భారీ వర్షాల కారణంగా చైనాలోని హెబెయ్ ప్రావిన్స్ను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల ప్రావిన్స్లోని లోతట్టు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గల్లంతయ్�
వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడుతున్న కరువులు, వరదల చక్ర భ్రమణంలో ఇరుక్కున్న భారత్ ప్రస్తుతం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గోధుమలు, తర్వాత బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనం.
చైనాలో (China) ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రాజధాని బీజింగ్కు (Beijing) 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెజౌ (Dezhou) నగరంలో వేకువజామున 2.33 గంటలకు భూమి కంపించింది.