PM Modi | చైనాతో పోరాటంలో గెలవలేమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన బేల ప్రకటనపై విశ్రాంత సైనికాధికారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల సమయంలో తమలాంటి దేశభక్తులే లేరని చేసిన ప్రకటనలు ఏమయ్యాయని �
చైనాలో 30 ఏండ్లు దాటినా పెండ్లి కానివారి సంఖ్య పెరిగిపోతున్నదని తాజా సర్వే వెల్లడించింది. నగరాల్లోని యువత ఒంటరి బతుకును ఎంపిక చేసుకొంటుంటే, గ్రామీణ ప్రాంత యువత పెండ్లి మార్కెట్ నుంచి తొలగింపునకు గురయ్య
Jaishankar | చైనాను చూసి మోదీ సర్కారు ఎంతగా బెంబేలెత్తిపోతున్నదో విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా బయటపెట్టారు. చైనాతో మనం ఎలాంటి పోరాటంలోనూ గెలవలేమంటూ చేతులెత్తేశారు. ‘వాళ్లది పెద్ద ఎకానమీ.. మనది చిన్న ఎక�
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నది. ఐక్యరాజ్యసమితి (United Nations) వేదికగా రష్యాకు వ్యతిరేకంగా జరిగిన పలు ఓటింగ్లకు ఇండియా దూరంగా ఉన్నది.
కొవిడ్ తర్వాత చైనా నుంచి బయటకు వస్తున్న బయోఫార్మా కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. జీనోమ్వ్యాలీలో తమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
Wang Yi :చైనా విదేశాంగ శాఖకు చెందిన సీనియర్ దౌత్యవేత్త వాంగ్ యి ఇవాళ మాస్కోలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఉక్రెయిన్కు మద్దుతుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్.. కీవ్లో పర్యటించిన విషయం తెలి
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 57కిలోల విభాగంలో బరిలోకి దిగిన హుసాముద్దీన్..ల్యు పింగ్(చైనా)పై అలవో
వాస్తవాధీన నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) ప్రాంతంలో వివాదాస్పద అక్సాయ్ చిన్ మీదుగా రైలు మార్గం నిర్మించాలని చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. దీని పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
అమెరికా-చైనా మధ్య నెలకొన్న స్పై బెలూన్ (Chinese Spy Balloon) వివాదం కొనసాగుతోంది. బెలూన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. బెలూన్ను కూల్చిన ఘటనలో చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం తమకు లేదన
Viral News | లాటరీలో కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ భర్తకు భార్య దిమ్మతిరిగే షాకిచ్చింది. జాక్పాట్ తగిలిన విషయాన్ని తనకు చెప్పకుండా ఆ డబ్బుతో సీక్రెట్గా ఎంజాయ్ చేస్తున్నాడని అసూయతో రగిలిపోయింది.
గతంలో తమ గగనతలంపై విహరించిన గుర్తుతెలియని వస్తువులు చైనాకు చెందిన బెలూన్లేనని జపాన్ రక్షణ శాఖ ధృవీకరించింది. నిర్ధిష్ట బెలూన్ ఆకారపు ఎగిరే వస్తువులును విశ్లేషించిన తర్వాత అవి మానవరహిత నిఘా బెలూన్ల�
షాకింగ్ ఘటనకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ పార్కులో మహిళను పులి ఈడ్చుకెళ్లిపోయింది. చైనా బీజింగ్లోని బాదలింగ్ వైల్ట్ఫైర్ వరల్డ్ పార్క్లో 2016లో ఈ ఘటన జరగ్గా..
సరిగ్గా పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు మెడలో తాళి కట్టే సమయానికి ఆ యువతి ఆపండి.. అనే మాటకు కొనసాగింపుగా ఆపండి.. ఆపండి.. ఆపండి.. అనే ప్రతిధ్వని వినిపిస్తుంది. ఆ తర్వాత పెండ్లి కొడుకు బండారం బయటపడి వివాహం అర్ధా�