సరిహద్దుల్లో చైనా మళ్లీ హల్చల్ చేస్తున్నది. ఆక్రమిత అక్సాయ్చిన్ ప్రాంతంలో భారీ సొరంగాలు నిర్మిస్తున్నట్టు వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. 1962 యుద్ధంలో చైనా భారత్ నుంచి ఆక్రమించుకున్�
Taiwanese man | తైవాన్కు చెందిన ఒక వ్యక్తి (Taiwanese man) చైనా పర్యటన సందర్భంగా ఆ దేశ పోలీసుల ఫొటోలు తీశాడు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేసి మూడేళ్లకుపైగా జైలులో ఉంచారు. తాజాగా విడుదలైన ఆ వ్యక్తి బతుకుజీవుగా అనుకుంటూ చైన�
సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా మట్టితో చిత్రాలను రూపొందించడం ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సొంతం. ప్రపంచ పులుల దినోత్సవం (World Tiger Day) సందర్భంగా ఒడిశాలోని (Odisha) పూరీ (Puri) తీరంలో మట్టితో 15 అ�
చైనాకు చెందిన ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ (Haier) కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు దాడులు (Raids) చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, పుణేతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల్లోని హయర్ ఆఫీసుల�
భారత్లో బియ్యం ఎగుమతులపై నిషేధం.. అంతర్జాతీయ మార్కెట్ను షేక్ చేస్తున్నది. మెజారిటీ దేశాల్లో రైస్ ధరలకు రెక్కలు తొడిగాయి మరి. ఇప్పటికే ఓవైపు ఎల్నినో కారణంగా వాతావరణ అననుకూల పరిస్థితులు, మరోవైపు రష్య
నెల రోజులుగా ప్రజలకు కనిపించని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ను ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్ మంగళవారం పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో వాంగ్ ఇని నియమించారు.
బీజింగ్: దాదాపు నెల రోజులుగా కనిపించకుండా పోయిన చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ను అక్కడి ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో వాంగ్ యీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించింది.
భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనీయులను (Chinese nationals) పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్ మీదుగా బీహార్లోని (Bihar) పశ్చిమ చంపారన్ (East Champaran) జిల్లాలోకి సరైన పత్రాలు లేకుండా ఇద్దరు చైనీయులు ప్రవ�
చైనాలోని (China) హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లో (Heilongjiang Province) ఘోర ప్రమాదం జరిగింది. క్వికిహార్లోని (Qiqihar) ఓ మిడిల్ స్కూల్లో (Middle School) జిమ్ పైకప్పు (Gym Roof) ఒక్కసారిగా కూలిపోయింది (Collaps). దీంతో పది మంది మరణించారు.
చైనా పొరుగు దేశమైన వియత్నాంకు (Vietnam) యుద్ధ నౌక ఐఎన్ఎస్ కృపాణ్ను (INS Kirpan) అందించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తుగా 32 ఏండ్లుగా ఇండియన్ నేవీకి సేవలందిస్తున్న ఈ యుద్ధ నౌకను క�
Earth | ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని, వడదెబ్బలు కూడా భారీగానే నమోదైన ఈ నెల భూమిపై అత్యంత వేడి మాసంగా రికార్డులకెక్కనున్నదని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది.
విధాన నిర్ణయాలు చేయడంలో మోదీ సర్కారు మ రోసారి తప్పటడుగు వేసింది. దేశంలో ఆహార ధా న్యాల ధరలను నియంత్రించడంలో భాగంగా విదేశాలకు బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది.