భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ఉక్రెయిన్పై రష్యా దాడితో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పోలిక తీసుకువచ్చారు. నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్తో సంభాషిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
China | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. దేశంలో వేల సంఖ్యలో జనాలు మృత్యువాత
UK | చైనాలో కరోనా మహమ్మారి కోరాలు చాచడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ దేశానికి రాకపోకలు చేసేవారికి కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, భారత్, జపాన్,
WHO | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమంతప్పకుండా అందించాలని
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా సహా పలు దేశాలు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 కారణంగా వణికిపోతున్నాయి. ఈ కొత్త వేరియంట్ భారత్లోనూ వెలుగుచూసి�
cars pileup చైనాలోని సెంట్రల్ ప్రావిన్సు నగరం జెంగ్జూలో ఉన్న ఓ హైవేపై భీకర ప్రమాదం జరిగింది. ఆ రోడ్డుపై వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఆ ఘటనలో సుమారు 200 కార్లు ధ్వంసం అయ్యాయి. తెల్లవారుజామున కమ్మ
China | స్వదేశీ, విదేశీయుల పై చైనా ప్రయాణ ఆంక్షలను సడలించగా.. అక్కడి నుంచి వచ్చేవారిపై రేస్ట్రిక్షన్స్ విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే భారత్, జపాన్, మలేషియాలు..
చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ దేశాల నుంచి భారత్కు వచ్చే విమాన ప్రయాణికులు ఆర్టీ-పీసీర్ నెగటివ్ రిపోర్ట్ను విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను వచ్చే వారం నుంచి అమలు చేస�
China passports కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్న చైనా కీలక ప్రకటన చేసింది. సాధారణ వీసాలు, పాస్పోర్టులు జారీ చేయనున్నట్లు ఆ దేశం తెలిపింది. దాదాపు మూడేళ్ల పాటు తీవ్ర ఆంక్షల్లో ఉన్న చైనా.. ఇప్పుడిప్పుడే కొత�