Population | ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇండియా జనాభా 142.86 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకూ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా రెండో స్థానానికి పరిమితమైంది. ఆ దేశంలో 142.57 కో�
Anti China: చైనా వ్యాపారాలను పాక్లో మూసివేస్తున్నారు. కొన్ని నగరాల్లో పాక్షికంగా వాళ్ల బిజినెస్ను బంద్ చేస్తున్నారు. పాక్ ప్రజల్లో చైనీయులకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి.
Tea History | ఇరుగుపొరుగు ఇచ్చిపుచ్చుకునే వాటిలో టీ పొడి తప్పకుండా ఉంటుంది. అరకప్పు తేయాకు పొడికి, మూడు కప్పుల చక్కెర సాధించగలగడాన్ని ప్రజ్ఞగా భావించేవాళ్లు ఒకప్పుడు. కొన్ని శతాబ్దాల కిందట ఇదే చాయ్పత్తా ఎర చూప
భారత్ దిగుమతులకు ప్రధానంగా చైనా పైనే ఆధారపడుతున్నది. ఈ కారణంగా ఆ దేశం నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి చైనా దిగుమతులు 4.16 శాతం వృద్ధిచెంది 98.51 బిలియన్ డాల�
Toque monkeys | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక (Sri Lanka) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న ఓ రకం జాతికి చెందిన కోతులను ( monkeys) చైనా (China)కు ఎగుమతి (Export) చేసేందుకు సిద్ధమైంది.
Bird flu virus | సాధారణంగా H3N8 రకం వైరస్వల్ల పక్షుల్లో బర్డ్ ఫ్లూ (Bird flu) వస్తుంది. ఈ వైరస్ కారణంగా కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అత్యంత అరుదుగా ఈ H3N8 రకం వైరస్వల్ల మానవులకు కూడా బర
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐసీఆర్బీవో) సదస్సు జరుగబోతున్నది.
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్, అమెరికా ఎయిర్ఫోర్స్ దళాల సంయుక్త యుద్ధ విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పశ్చిమబెంగాల్లోని కలైకుంద ఎయిర్బేస్లో ఈ నెల 21 వరకు ఈ విన్యాసాలు �
Amit Shah: అరుణాల్ప్రదేశ్లో అమిత్ షా పర్యటించడాన్ని చైనా వ్యతిరేకించింది. తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చైనా పేర్కొన్నది. ఇటీవల అరుణాచల్లోని 11 ప్రదేశాలకు చైనా తమ పేర్
simulated strikes: తైవాన్ ఆకాశమార్గాన్ని చైనా యుద్ధ విమానాలతో కమ్మేసింది. ఇవాళ ఉదయం డ్రాగన్ విమానాలు.. తైవాన్ ప్రాంతాన్ని మూసివేశాయి. లైవ్ మిస్సైళ్లతో డ్రిల్స్ నిర్వహించాయి.
మన శత్రు దేశమైన చైనాతో అదానీ సంస్థకు లింకులున్నాయని తెలిసి కూడా మోదీ ప్రభుత్వం దేశంలోని పలు పోర్టుల నిర్వహణను వారికే ఎందుకు కట్టబెడుతున్నదని కాంగ్రెస్ నిలదీసింది.
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) చేరారు. పుస్తకాల నుంచి పాఠ్యాంశాలను తొలగిస్తే చరిత్ర మారిపోదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక చిన్న బ్యాటరీని శరీరంలోకి పంపించి రొమ్ము క్యాన్సర్కు చికిత్స చేసే కొత్త విధానాన్ని చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్యాన్సర్ కణతి కణజాలం చుట్టూ ఉప్పు నీటిన�
చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్ అమెరికా పర్యటనతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. వెన్ పర్యటనపై ఆగ్రహంతో ఉన్న చైనా.. శనివారం తైవాన్ వైపుగా ఎనిమిది యుద�
China | తైవాన్ తమ ప్రాంతంగా వాదిస్తున్న చైనా, తైవాన్ అధ్యక్షురాలి అమెరికా పర్యటనపై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం పెద్ద సంఖ్యలో చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తైవాన్ ద్వీపాన్ని చుట్టుముట్టాయి. ఎనిమిద�