భారత్-చైనా సరిహద్దులో సంక్షోభ వాతావరణం నెలకొన్నది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల బలగాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
Soaring Dragon drone :అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న టిబెట్ విమానాశ్రయంలో అత్యాధునిక డ్రోన్లు, జెట్ విమానాలను చైనా మోహరించి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డ్రోన్లు, జెట్లకు చెందిన హై రెజల్యూషన్ శాటిలైట్ ఇ�
Dating Trend చైనాలో ఇప్పుడు డేటింగ్ అంశంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అపరిచితులు కిస్సింగ్ ఇచ్చుకుంటున్నారు. దీన్నే మౌత్ బడ్డీస్ అంటున్నారు. స్థానిక మాండరిన్ భాషలో దీన్ని జుయి యూ అని పిలుస్తున్నారు
చైనాలో కరోనా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఇంతకాలం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తూ కఠిన ఆంక్షలు అమలు చేసిన చైనా గత వారం అనూహ్యంగా ఆంక్షలను సడలించింది.
యుద్ధానికి చైనా సన్నద్ధమవుతుంటే భారత ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతున్నదని, ముప్పును విస్మరిస్తున్నదని మోదీ సర్కారుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ధ్వజమెత్తారు.
చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నా మన ప్రభుత్వం దాన్ని అంగీకరించడం లేదని, వాస్తవాలను మోదీ సర్కార్ దాచేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు చైనా కుయుక్తులే కారణమని తెలుస్తున్నది. నిబంధనల ప్రకారం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు సమీపంలో ఇరువైపులా ఎలాంటి నిర్మాణం చేపట్టరాదు.
India-China soldiers Clash :అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో డిసెంబర్ 9వ తేదీన చైనా ఆర్మీని భారత సైనికులు అడ్డుకున్న విషయం తెలిసిందే. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు వచ్చిన పీఎల్ఏ దళాల్ని మన సైనికులు
అరుణాచల్ ప్రదేశ్లోని తవంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా సేనల మధ్య ఘర్షణ జరిగిందనే వార్తల నేపధ్యంలో ఈ వ్యవహారంపై చైనా తొలిసారిగా స్పందించింది.
Arunachal Pradesh border అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ వద్ద డిసెంబర్ 9వ తేదీన చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బోర్డర్ వద్ద యుద్ధ విమానాలతో భారత్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంద
China | చైనాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 10,815 మందికి వైరస్ సోకగా, నిన్న 8,838 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 2240 మందికి లక్షణాలు ఉండగా, 6598 మందిలో ఎలాంటి