సరిహద్దుల్లో చైనా మరోసారి ఉద్రిక్తతలు రాజేస్తున్నది. ఏకపక్షంగా అరుణాచల్ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన డ్రాగన్ దేశం.. తన చర్యను సమర్థించుకొన్నది. ఆ రీజియన్పై తమకు సార్వభౌమాధికారం ఉ
Arunachal Pradesh | దురాక్రమణ కాంక్షతో భారత్లోని సున్నితమైన ఈశాన్య ప్రాంతాల్లోకి చొరబడేందుకు గత ఆరు దశాబ్దాలుగా చైనా కుట్రలు చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా గడిచిన ఐదేండ్లలో అరుణాచల్ సరిహద్దుల్లో గ్రామాల నిర్మాణం, మన
ఈ ఏడాది జనవరిలో తీసిన మయన్మార్కు చెందిన కొకొ దీవుల ఉపగ్రహ చిత్రాలు భారత్కు ఆందోళనకరంగా మారాయి. బంగాళాఖాతానికి ఈశాన్యంగా ఉన్న ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రాలు వెల్లడిస్తున్న�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.
Jack Ma | అలీబాబా వ్యవస్థాపకుడు (Alibaba founder), చైనా కుబేరుడు జాక్ మా (Jack Ma) చాలా కాలం తర్వాత స్వదేశంలో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) ఆగ్రహానికి గురై దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన.. ఎట్ట�
G20 | అరుణాచల్ప్రదేశ్ తమ భూభాగమని చైనా వాదిస్తున్నది. తమకు చెందిన టిబెట్లో అరుణాచల్ప్రదేశ్ ఒక భాగమని చెబుతున్నది. అయితే చైనా వాదనలను భారత్ తోసిపుచ్చింది. అరుణాచల్ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని స్ప�
Rent a Girlfriend | ఇచట గర్ల్ఫ్రెండ్ లభించును! వినడానికి చాలా ఎగ్జైట్గా ఉంది కదూ.. ఇప్పుడు ఈ ఆఫర్ చాలా ట్రెండింగ్గా మారింది. అయితే ఇది మన ఇండియాలో లేదు. మన పొరుగు దేశమైన చైనాలో ఇప్పుడు అద్దెకు గర్ల్ఫ్రెండ్ను ఇవ�
భారత స్వాతంత్య్రం అనంతరం పాకిస్థాన్, చైనా పౌరసత్వం పొందిన వ్యక్తులు వదిలిపెట్టిన స్థిరాస్తుల విక్రయాల ప్రక్రియను కేంద్ర హోంశాఖ ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా శత్రు ఆస్తులు (ఎనిమీ ప్రాపర్టీస్) సుమారు
దేశంలోని ఎనిమీ ప్రాపర్టీల జప్తు, అమ్మకాల ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది. పాకిస్థాన్, చైనా దేశాల పౌరసత్వాన్ని తీసుకుని మనదేశాన్ని వదిలి వెళ్లిన వారి స్థిరాస్తులను కేంద్రం స్వాధీనం చేసుకుంటుం
Raccoon Dogs | కొవిడ్ సంక్షోభం మొదలై మూడేండ్లు అవుతున్నా ప్రపంచ దేశాలు ఇప్పటికీ వైరస్ పుట్టుక ఎక్కడో కనుగొనలేకపోతున్నాయి. వుహాన్లోని ‘రకూన్' జాతి కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను ఓ అంతర్జాతీయ నిపుణుల బృందం గుర�
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాబోవన్నారు.
corona virus :కరోనా ఆనవాళ్ల గురించి కొత్త కోణం తెలిసింది. రకూన్ కుక్కుల నుంచి ఆ వైరస్ మనుషులకు సోకినట్లు తాజా స్టడీలో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటాను చైనా దాచిపెట్టినట్లు డబ�