ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడంలో చైనా స్థానంలో త్వరలోనే భారత్ రాబోతున్నదన్న అంచనాలు సరికావని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.
Chinas Population చైనాలో జనాభా తగ్గుతోంది. గత ఏడాది గణనీయంగా జనాభా తగ్గినట్లు అధికారులు ప్రకటించారు. గడిచిన 60 ఏళ్లతో పోలిస్తే గత ఏడాది తొలిసారి జనాభా సంఖ్య తగ్గినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డే
China | కరోనా పుట్టినిళ్లు చైనాలో మహమ్మారి విళయతాండవం చేస్తున్నది. కేవలం 30 రోజుల్లోనే 60 వేల మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో అమలులో ఉన్న జీరో కోవిడ్ పాలసీని డ్రాగన్ ప్రభుత్వం గతేడాది
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. వయసుతో సంబంధం లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తుంటారు. ఈ పండుగల వేళ పతంగుల ఎగురవేతలో ఎదురుగా ఉన్న దానిని తెంపివేసేందుకు అనేక రకాలు పోటీ పడుతుంటాం.
‘నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, పటాకులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే వస్తున్నాయి. మరి మన ప్రధాని మోదీ గొంతుచించుకొంటూ ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏ
నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో చంద్రుడిపై కాలుమోపడం మానవ చరిత్రలో కీలక ఘట్టం. దీని ద్వారా అంతరిక్ష పోటీలో అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా స్పేస్ రేస్ మొదలైనట్టు కనిపిస్తున�
China | పుట్టినిళ్లు చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనాలో మూడో అతిపెద్ద ప్రావిన్స్ అయిన హెనాన్లో దాదాపు 90 శాతం మంది
China | చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జియాంగ్జీ ప్రావిన్స్లోని నాన్చాంగ్ కౌంటీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది మరణించగా, 22 మంది
covid deaths : చైనా రాజధాని బీజింగ్లో దాదాపు హాస్పిటళ్లు అన్నీ ఫుల్ అయ్యాయి. కోవిడ్ లక్షణాలతో హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. అయితే పాపులర్ వ్యక్తుల మరణాలు ఒక్కొక్కటిగా �
Shanghai Covidచైనాలోని షాంఘై నగరంలో ప్రస్తుతం హాస్పిటళ్లు కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఆ నగరంలో దాదాపు 70 శాతం మందికి కోవిడ్ సోకి ఉంటుందని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. డిసెంబర్లో కోవిడ్ ఆంక్ష�
భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ఉక్రెయిన్పై రష్యా దాడితో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పోలిక తీసుకువచ్చారు. నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్తో సంభాషిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.