చైనా గూఢచార నౌక ‘యువాన్ వాంగ్ 5’ హిందూ మహాసముద్రం పరిధిలోకి ప్రవేశించింది. బంగాళాఖాతంలో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు భారత్ ప్రణాళికను ప్రకటించాక ఈ నౌక కనిపించడం కలకలం రేపింది
AIIMS server Cyberattack | ఢిల్లీలోని ఎయిమ్స్కు చెందిన సర్వర్లపై సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. హాంకాంగ్లోని రెండు ఈ మెయిల్ ఐడీల నుంచి ఈ సైబర్ దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ రెండు మెయిల్స్కు సంబంధించి ఐపీ అడ్ర�
చైనాలో జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనల కట్టడికి పోలీసులు పౌరులపై నిఘా పెట్టారు. నిరసనకారులను పట్టుకొనేందుకు సెల్ఫోన్ల లోకేషన్ డాటాను వినియోగి�
అరుణాచల్ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దు వద్ద భారత భూభాగంలో చైనా 101 ఇండ్లు నిర్మించినట్టు గతంలో వైరల్ అయిన ఫొటోలు గుర్తున్నాయా! గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆ ఫొటోలపై ఇప్పుడు నెట్టింట్ట పెద్ద చర్చ జరు�
china | చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి.
జిబౌతీలో చైనా ఏర్పాటు చేసిన మిలిటరీ బేస్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను, భారీ యుద్ధనౌకలను డ్రాగన్ దేశం మోహరించే అవకాశం ఉన్నదని అమెరికా రక్షణ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత నేవీకి ఇది సవ�
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుందన్నట్లు చైనీయులు తమ ప్రభుత్వ నిరంకుశత్వంపై ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. జీరో కొవిడ్ విధానం పేరిట నెలలు, ఏండ్ల తరబడి ఇళ్లలో తమను ప్రభుత్వం బంధించి ఉంచ�
ఎల్ఏసీ సమీపంలో భారత్, అమెరికా సైనికుల సంయుక్త విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. 1993, 1996లో భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది.
South Korea | దక్షిణ కొరియా కొరియా ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి చైనా, రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. దీంతో ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు
Billionaire Jack Ma | ప్రముఖ బిలియనీయర్, ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గతకొంతకాలంగా కనిపించడం లేదు. దీంతో ఆయన దీంతో ఆయన చైనాను వీడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా జాక్మా ఆచూకీ వెలుగులోక�
బ్రిటన్ ప్రయోజనాలు, విలువలకు చైనా నుంచి సవాల్ ఎదురవుతోందని, డ్రాగన్తో సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ఇక ముగిసిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పష్టం చేశారు.