మిర్చి, పసుపు సాగులో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇతర సుగంధ ద్రవ్యాల సాగులో తీవ్రంగా వెనుకబడిపోయింది. నిత్యం వంటింట్లో వినియోగించే చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర తదితర 11 రకాల మసాలా దినుసులకు కొర�
వరంగల్లోని ఎనుమాముల మార్కెట్ ఎరుపెక్కింది. మిర్చి యార్డుకు సోమవారం వేలాది బస్తాలు రావడంతో ఖరీదు వ్యాపారులు, అడ్తిదారులు, వివిధ కార్మిక వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ సీజన్ జనవరిలో మొదులు కాగా అత్యధ
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు సోమవారం రైతులు సుమారు లక్ష మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. రెండ్రోజుల సెలవుల అనంతరం క్రయవిక్రయాలు ప్రారంభంకావడంతో మిర్చిబస్తాలతో మార్కెట్యార్డు పోటెత్తింది.
జిల్లాలోని మిర్చి సాగు రైతులకు, వ్యాపారులకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది వింత అనుభవం ఎదురవుతున్నది. సాధారణంగా అన్ సీజన్లో ఏసీలో నిల్వ పెట్టుకున్న మిర్చి పంటకు.. సాధారణ పంట కంటే డబుల్ రేటు పలుకుతు�
మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టింది. ప్రత్యేకమైన నడిగడ్డ భూముల్లో మిరప సాగు చేయగా.. ఆకుముడతతోపాటు ఇతర తెగులు సోకడం.. కాలం కలిసి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోయిన ఏడాది మిరప వేసిన రైతులు లాభాల�
మిరప నారును తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు నివారణ పిచికారీ చేస్తే అసలుకే మోసమైంది. మందు పనిచేయకపోగా వేసిన నారంతా ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం..
పంట పెట్టుబడి కోసం అప్పులు చేసి.. నాలుగెకరాల్లో మిర్చి సాగు ప్రారంభించాడు.. ఆరుగాలం శ్రమించాడు.. కానీ కాలం కలిసి రాలేదు.. పంటను చీడపీడలు ఆశించాయి.. కొంత పంట సాగునీరు అందక ఎండిపోయింది.
లక్షల్లో పెట్టుబడి పెట్టాడు.. రాత్రీపగలు కష్టపడ్డాడు.. పంట దండిగా పండితే అప్పుల బాధ నుంచి గట్టెక్కవచ్చని అనుకున్నాడు.. కానీ ప్రకృతి సహకరించక మిగ్జాం తుఫాను, చీడపీడలు, వైరస్(గుబ్బ రోగం) రూపంలో పంట చేతికంద�
ప్రస్తుతం పచ్చి, పండు మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇటు పంట సాగు చేసిన రైతులకు సిరులు కురిపిస్తుండగా, కూలీలకూ చేతినిండా పనిదొరుకుతోంది. ఒకప్పుడు పెట్టుబడికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండగా �
నిర్మల్ జిల్లాలో పాత పంటల వైపు రైతులు మళ్లీ దృష్టిసారించారు. వాణిజ్య పంటల్లో మేలు రకాలైన మిర్చి సాగు వైపు ఆసక్తి చూపడంతో మిర్చి గణనీయంగా పెరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
‘తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి’ అనేది పాత సామెత. ‘పండిస్తే మిర్చి పండించాలి.. లాభాలు దండిగా పొందాలి’ అనేది నేటి రైతన్నల సంకల్పం. ప్రస్తుతం అధిక లాభాలు కురిపించే పంట ఏదైనా ఉందంటే అది మిర్చినే. మిర�
మిర్చి సాగుతో సిరులు పండిస్తున్నారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి రైతులు. నాడు ఎవుసంలో నష్టపోయి.. వలసపోయిన రైతు లు.. నేడు లాభాలు ఆర్జిస్తున్నారు.
మిరప సాగు అంటే రైతులకు ఎంతో మమ‘కారం’. సిరుల దిగుబడి.. మార్కెట్లో మద్దతు ధర లభిస్తుండడంతో సాగుకు కర్షకులు మొగ్గు చూపుతున్నారు. గతంలో అలంపూర్ నియోజకవర్గంలో 10 నుంచి 15 వేల ఎకరాల్లో సాగయ్యేది.
గతంలో మిర్చి పంట సాగు చేయాలంటే రైతులు భయపడేవారు. పంట పండించడానికి నీరు ఉంటుందా.. చీడపీడలు ఆశించి పంటను దెబ్బతీస్తాయా.. తీరా పంట చేతకొచ్చే సమయానికి మద్దతు ధర ఉంటుందా..