ఒకప్పుడు మెట్ట పంట అంటే ఏడాదంతా ఒక్కటే వేసేది. దిగుబడి రాకున్నా, ధర లేకున్నా రైతులు దిగాలు తీయాల్సిన పరిస్థితి. దాంతో రెండు సీజన్లలో పంట వస్తుందని ఎక్కువగా వరి సాగు వైపు మళ్లారు.
ప్రత్యామ్నాయ పంటలతోనే అధిక లాభాలు పొందవచ్చని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన ఓ యువ రైతు నిరూపిస్తున్నాడు. ఒక్క మిర్చి పంట మాత్రమే సాగుచేసి, రూ. 6 లక్షలు ఆర్జించాడు. ఊహించని లాభాలు అందుకొని..
Chilli crop | రాష్ట్రంలో మిరప పంటను వానకాలం, యాసంగిలో కూడా సాగు చేస్తారు. అయితే యాసంగిలో మిరప పంటను కొన్ని పురుగులు ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటిని నివారణకు నిపుణులు...
చండ్రుగొండ: చండ్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం,గానుగపాడు,వెంకటియాతండా, రావికంపాడు గ్రామాల్లో మిరపతోటలను శాస్త్రవేత్తల బృందం బుధవారం పరిశీలించింది. గత కొద్ది రోజులుగా మిరపతోటల్లో తామరపువ్వు తెగులు,న�
గతేడాది కంటే లక్ష ఎకరాలకుపైగా అధికం రాష్ట్రంలో ఐదేండ్లలో రెట్టింపైన సాగు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిరప పంట సాగు ఏటేటా పెరుగుతున్నది. ఐదేండ్లలో ఇది రెట్టింపయింది. ఇప్పటివరకు �