ముంబై: కలుషితమైన రక్తం మార్పిడి వల్ల నలుగురు పిల్లలకు హెచ్ఐవీ సోకింది. వారిలో ఒకరు మరణించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ సంఘటన జరిగింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఇటీవల రక్త మార్పిడి జర
Children | ఏడాది బిడ్డల నుంచి ఏడేండ్ల చిన్నారుల వరకు.. పిల్లలే అంత! అన్నం తినడానికి మారాం చేస్తారు. ముద్ద కలిపి నోట్లో పెట్టాలంటే పెద్ద యుద్ధమే. ఈ చిట్కాలను ఉపయోగిస్తే పసివాళ్లను దారికి తెచ్చుకోవచ్చు. ♥ పిల్లలు త
Diarrhoea | అతిసార వ్యాధి వల్ల విరేచన రూపంలో శరీరం కోల్పోయే నీరు, ఖనిజ లవణాలు, బైకార్బొనేట్ తిరిగి సమకూర్చడమే వైద్యం ముఖ్య ఉద్దేశం. వ్యాధి ప్రారంభం కాగానే ఇంట్లో లభించే ద్రవ పదార్థాలతోనే చికిత్స ప్రారంభించవచ్�
Meeta Sharma Gupta | ‘బిడ్డ ఆడుకునేందుకు మార్కెట్లో మంచి బొమ్మ ఒక్కటీ లేదు. ఎదిగే పిల్లల్లో జీవన నైపుణ్యాలను వెలికితీయాలన్న ఆలోచన ఏ బొమ్మల తయారీ సంస్థకూ రాదు. ఈ సమస్యకు ఎలాగైనా ఓ పరిష్కారం చూపాలి’ అని నిర్ణయించుకున�
Children health | ప్రకృతిలోని జీవులన్నిటికీ నీరు అత్యవసరం. మొక్కకు సరిపడా నీళ్లు అందకపోతే, ఎండిపోయి మరణిస్తుంది. అదేవిధంగా పిల్లల విషయంలోనూ నీరు సరైన మోతాదులో అందకపోతే, అతిసారవ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అతిసారవ్�
పూర్వ జన్మ పుణ్యం వల్ల సంక్రమించేదే ఈ మానవ జన్మం. దానికి చేయాల్సిన వాటిని షోడశ సంస్కారాలని అంటారు. అవి జనన పూర్వ సంస్కారాలు, జననాంతర సంస్కారాలని రెండు రకాలు. గర్భంలో ఉండగా పుట్టకముందే జరిపే సంస్కారాలలో ఈ �
Children Health | ఏడీహెచ్డీ ( ADHD ).. అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ అనే మాటను ఈమధ్య తరచూ వింటున్నాం. పిల్లల్లో కనిపించే ఈ రుగ్మత వారి చదువు, స్వభావాల మీద ప్రభావం చూపిస్తుంది. కొన్నిరకాల థెరపీలు అందుబాటు�
Parenting tips | పిల్లలను మీరు ఎలా పెంచుతున్నారు?’ – ఆలోచించాల్సిన ప్రశ్నే ఇది. మీ పెంపకాన్ని బట్టే వాళ్ల అలవాట్లు, అభిరుచులు ఏర్పడతాయి. మంచి అలవాట్లు, మంచి అభిరుచులు జీవన మార్గాన్ని నిర్దేశిస్తాయి. చెప్పేది వినం�
ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్యశాఖ చేపడుతున్న మిషన్ ఇంద్రధనుష్ను సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి ఆరోగ్యకేంద్ర వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్ సూచించారు. మిషన్ ఇంద్రధనుష�
మనీలా: ఫిలిప్పీన్స్లో ఇవాళ ఉదయం దారుణం జరిగింది. భారీగా జనసంద్రమైన ఓ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఇండ్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపా�
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను మరింత విస్తృతం చేయడానికి కేంద్రం నిర్ణయించింది. చిన్నారుల కోసం హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజాలు బయలాజికల్ ఈ అభివృద్ధి చేసిన కార్బివ్యాక
kothakota | కొత్తకోట (kothakota) మండలం కడకండ్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కడకండ్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు.
న్యూఢిల్లీ: మహిళను వెంటాడిన ఒక వ్యక్తి ఆమె పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. నైరుతీ ఢిల్లీలోని సాగర్ పూర్ పోలీస్ స్�
Omicron | ఒమిక్రాన్ రూపంలో వచ్చిన థర్డ్ వేవ్ ఎంత వేగంగా విజృంభించిందో.. అంతే వేగంగా తగ్గిపోయింది. మొదటి రెండు వేవ్లతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరించినా.. ప్రాణహాని మాత్రం జ�