రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామానికి చెందిన ఆలేటి ఆటం అనే వ్యక్తి 1999లో ఆలేటి ఆటం వరల్డ్ దాన ధర్మ ధార్మిక పీఠం పేరుతో ఓ అనాథ ఆశ్రమాన్ని స్థాపించాడు.
మంత్రి పిలుపునకు స్పందించి ఓ యువ ఐఏఎస్ అధికారి సరికొత్త ఒరవడిలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ పిల్లలకు మ్యాట్లు అందజేసేందుకు మంత్రి సబితారెడ్డికి జిల్లా అదనపు కలెక్టర్ �
కొంతమంది పిల్లలు పుట్టుకతోనే చెవిటివారిగా పుడుతారు. చెవిలో శబ్దాన్ని గ్రహించి దానిని మెదడుకు తీసుకెళ్లే ‘కాక్లియా’ అవయవం సరిగా పనిచేయకపోవడం వల్ల వారికి శబ్దాలేవీ వినిపించవు.
చిన్న వయస్సులోనే మైనర్లు ఆకర్షణలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మైనర్ అమ్మాయిలు కనిపించకుండా పోతే కిడ్నాప్ అయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేస్తారు.
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాంబులు, గన్లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై
రెండేండ్లపాటు కొవిడ్ మహమ్మారి పిల్లల చదువులను దెబ్బతీయడంతోపాటు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మార్చింది. ఆన్లైన్ క్లాసుల కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు అనివార్యంగా స్మార్ట్ఫోన్లు చేతికివ్వాల్సి వ�
భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. దివ్యాంగ పిల్లలకు చికిత్స, సాయం అందించేందు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో విద్యా బోధన, ఆట పాటల�
Punjab | పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యా�
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా బన్సి గ్రామం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఆ గ్రామంలోని 18 ఏండ్లలోపువారు మొబైల్ఫోన్ వాడకుండా నిషేధం విధించింది. రాష్ట్రంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొన్న మొదటి గ్రామ పంచాయతీగ�
గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పిడుగు వినయ్ గ్రామంలోని జడ్పీస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. వారు పొలంలో కలుపుతీసేందుకు పడుతున్న కష్టాలను స్వయంగా చ�