రెండేండ్లపాటు కొవిడ్ మహమ్మారి పిల్లల చదువులను దెబ్బతీయడంతోపాటు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మార్చింది. ఆన్లైన్ క్లాసుల కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు అనివార్యంగా స్మార్ట్ఫోన్లు చేతికివ్వాల్సి వ�
భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. దివ్యాంగ పిల్లలకు చికిత్స, సాయం అందించేందు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో విద్యా బోధన, ఆట పాటల�
Punjab | పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యా�
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా బన్సి గ్రామం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఆ గ్రామంలోని 18 ఏండ్లలోపువారు మొబైల్ఫోన్ వాడకుండా నిషేధం విధించింది. రాష్ట్రంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొన్న మొదటి గ్రామ పంచాయతీగ�
గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పిడుగు వినయ్ గ్రామంలోని జడ్పీస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. వారు పొలంలో కలుపుతీసేందుకు పడుతున్న కష్టాలను స్వయంగా చ�
Children's day Special | కొవిడ్ సంక్షోభ సమయంలో పుట్టిన పిల్లలు తీవ్ర సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నారు. ముద్దుముద్దు మాటల దశనుంచి బయటికి రాలేకపోతున్నారు. కారణం వాళ్లు పెరిగిన వాతావరణం. చుట్టూ ఉన్న పరిస్థితులు. భాష మాట్ల�
Health tips | రోజువారీ భోజనంలో బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) అనేది అత్యంత కీలకమని మన పెద్దలు, డాక్టర్లు చెబుతూనే ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయొద్దని, ఒక వేళ అలా జరిగితే అనేక అనారోగ్య సమస్యలు
ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, నరమాంసం వండుకుని తిన్న సంఘటన కేరళలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఇంకా మరువక ముందే క్షుద్ర పూజలకు పిల్లలను వినియోగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.
లైంగికదాడులకు గురవుతున్న మహిళలు, చిన్నారుల రక్షణ, వారికి తగిన సాయం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు 22,988 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 79 శాతం గృహ హింసకు సంబంధించినవే ఉన్నట్టు రాష�
Monkeypox | అమెరికాలో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 31 మంది చిన్నారులకు మంకీపాక్స్ సోకింది. 11 రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా పేర్కొన్నది.
చైల్డ్ సైబర్ బుల్లియింగ్లో భారత్ టాప్ ప్రతీ ముగ్గురిలో ఒకరు బాధితులే అందులో 30 శాతం లైగింక వేధింపులే మెకాఫే సర్వేలో సంచలన విషయాలు హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): అమాయకత్వం.. ఏదయినా కొత్తదానిని న�