Children's day Special | కొవిడ్ సంక్షోభ సమయంలో పుట్టిన పిల్లలు తీవ్ర సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నారు. ముద్దుముద్దు మాటల దశనుంచి బయటికి రాలేకపోతున్నారు. కారణం వాళ్లు పెరిగిన వాతావరణం. చుట్టూ ఉన్న పరిస్థితులు. భాష మాట్ల�
Health tips | రోజువారీ భోజనంలో బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) అనేది అత్యంత కీలకమని మన పెద్దలు, డాక్టర్లు చెబుతూనే ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయొద్దని, ఒక వేళ అలా జరిగితే అనేక అనారోగ్య సమస్యలు
ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, నరమాంసం వండుకుని తిన్న సంఘటన కేరళలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఇంకా మరువక ముందే క్షుద్ర పూజలకు పిల్లలను వినియోగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.
లైంగికదాడులకు గురవుతున్న మహిళలు, చిన్నారుల రక్షణ, వారికి తగిన సాయం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు 22,988 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 79 శాతం గృహ హింసకు సంబంధించినవే ఉన్నట్టు రాష�
Monkeypox | అమెరికాలో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 31 మంది చిన్నారులకు మంకీపాక్స్ సోకింది. 11 రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా పేర్కొన్నది.
చైల్డ్ సైబర్ బుల్లియింగ్లో భారత్ టాప్ ప్రతీ ముగ్గురిలో ఒకరు బాధితులే అందులో 30 శాతం లైగింక వేధింపులే మెకాఫే సర్వేలో సంచలన విషయాలు హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): అమాయకత్వం.. ఏదయినా కొత్తదానిని న�
పర్వతగిరి, ఆగస్టు 7: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం దర్గా గ్రామంలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్నకు గురయ్యారు. ఎస్సై దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన ఎండీ యూసఫ్ భార్య మృతి చెందగా, �
మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టయింది. ఆరుగురు చిన్నారుల ను పోలీసులు రక్షించారు. ఇద్దరు మైనర్ అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. 7
వంద మంది పిల్లలను దత్తత తీసుకొని ఓ పోలీస్ అధికారి గొప్ప మనసు చాటుకొన్నారు. గుజరాత్లోని సౌరాష్ట్రకు చెందిన ఎస్సై హరేశ్బాయ్ ఎల్ జబలియా సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారు.
1,594 మంది బాలలను కాపాడిన పోలీసులు ఈ నెలాఖరు వరకు ఆపరేషన్ ముస్కాన్-8 హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-8 కార్యక్రమం తప్పి ప�
అధికారులకు హైకోర్టు ఆదేశం ప్రభుత్వ వివరణపై సంతృప్తి హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలోని శిశు సంరక్షణ గృహాలను ప్రతీ మూడు నెలలకోసారి తనిఖీ చేసి, లోటుపాట్లను సరిచేయాలని జిల్లా కలెక్టర�
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడెపల్లికి చెందిన ముత్తోజి రాజమ్మ(68)కు కొడుకులు ఫణీంద్రాచారి, శ్రీనివాసాచారి, కూతుళ్లు స్వరూప, పద్మారాణి ఉన్నారు. అందరికి పెండ్లిళ్లు చేసింది. తనకున్న రెండున్నర ఎకరాల భూ�