అప్ఘానిస్థాన్లో మహిళలు, మైనర్ బాలికల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అక్కడి తాలిబన్ ప్రభుత్వం బాల్య వివాహాలను గుర్తిస్తూ వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చింది.
ఫీజు రీయింబర్స్మెంట్.. బాలికల గురుకులాలు.. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ తదితర పథకాలు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. విద్యారంగంలో కొత్త అద్యాయానికి నాంది పలికాయి.
కేంద్ర ప్రభుత్వం 2004-05లో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. పేద, అనాథ బాలికలకు విద్య దూరం కాకూడదనేది ఈ విద్యాలయాల ముఖ్య లక్ష్యం. అందులో భాగంగా తెలంగాణలో 2005 నుంచి
బాల్యంలో ఆడపిల్లలకు చేసే వివాహాలు వారి జీవితాలను చిదిమేస్తాయని, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయస్సులో వివాహాలు చేయడం మానుకోవాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు అంబేద్కర్ అన్నారు. మంగళవారం బూర్గంపహ�
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్లగొండ 22వ డివిజన్ కార్పోరేటర్ పర్వీన్ సమద్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 22వ డివిజన్లోని రెహమత్ నగర్ అంగన్వాడీ పాఠశాలలో మి
బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల, కలెర్మ సర్పంచులు గుల్లి నరేశ్, తోటకూరి జలజ అన్నారు. గురువారం ఆయా గ్రామాల్లోని పాఠశాలలో ఐసీడీఎస్, బాలల పరిరక్షణ కమి
Child Marriages | మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహ ముక్త్ భారత్ 1-100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి హేమ భార్గవితో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్నిఅదన
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మునుగోడు సర్పంచ్ రమాదేవి అన్నారు. అశ్రీత స్వచ్చంధ సంస్థ-జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో బాల్య వివాహల నిర్మూలన �
బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలు సంభవిస్తాయని ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్యవివాహాలు చేయవద్దని జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు.
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని పోలీస్ భరోసా సెంటర్లో..
కారేపల్లి కస్తూర్భాగాంధీ విద్యాలయంలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ రైట్ కన్వెషన్ వీక్ ను పురష్కరించుకుని విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.