బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్లగొండ 22వ డివిజన్ కార్పోరేటర్ పర్వీన్ సమద్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 22వ డివిజన్లోని రెహమత్ నగర్ అంగన్వాడీ పాఠశాలలో మి
బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల, కలెర్మ సర్పంచులు గుల్లి నరేశ్, తోటకూరి జలజ అన్నారు. గురువారం ఆయా గ్రామాల్లోని పాఠశాలలో ఐసీడీఎస్, బాలల పరిరక్షణ కమి
Child Marriages | మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహ ముక్త్ భారత్ 1-100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి హేమ భార్గవితో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్నిఅదన
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మునుగోడు సర్పంచ్ రమాదేవి అన్నారు. అశ్రీత స్వచ్చంధ సంస్థ-జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో బాల్య వివాహల నిర్మూలన �
బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలు సంభవిస్తాయని ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్యవివాహాలు చేయవద్దని జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు.
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని పోలీస్ భరోసా సెంటర్లో..
కారేపల్లి కస్తూర్భాగాంధీ విద్యాలయంలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ రైట్ కన్వెషన్ వీక్ ను పురష్కరించుకుని విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
సమాజంలో బాల్య వివాహాలు, శిశు విక్రయాలు చట్ట విరుద్దమని ఐసీడీఎస్ సీడీపీఓ అస్రం అంజు అన్నారు. మంగళవారం కట్టంగూర్ లోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఆశ్రిత స్వచ్చంద సంస్థ అధ్వర్యంల�
బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మహిళా సాధికారత కేంద్రం పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ జే. సుచరిత అన్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీవో బూర్ల మహేశ్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం పర్సనంబాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.