తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆడబిడ్డలు చదువుకున్నప్పుడే ఈ సామాజిక రుగ్�
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక బాల్య వివాహాలు బాగా తగ్గాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బాల్య వివాహాల నిర్మూలన పై జిల్లా ఐసీడీఎస్ అధ్వర్యంలో తొర్రూరులో నిర్వహించిన సదస
బాల్యవివాహ ‘బంధ’నాలకు బ్రేకులు వేస్తున్న ఐసీడీఎస్, ఐసీపీఎస్ వివాహ వయసు వచ్చాకే పెళ్లి చేయాలని సూచిస్తున్న అధికారులు చిన్న వయసులో వివాహం చేస్తే కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన ఫోన్ చేస్తే మండపానికి వ
తెలంగాణను బాల్య వివాహరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. బాల్యవివాహాలు అత్యధికంగా జరిగే జిల్లాల్లో మహబూబాబాద్ ఒకటిగా తేలడంతో ప్రభుత్వం ఆ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా స్వీ�
అమరావతి: బాల్య వివాహాల నిర్మూలన కోసం 'గర్ల్స్ అడ్వకేసీ అలయన్స్' పేరుతో హ్యూమన్ అండ్ నేచురల్ రిసోర్స్ డెవలప్మెంట్ సొసైటీ (హ్యాండ్స్) మహిళా, శిశు సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)తో కలిసి పనిచ
షాబాద్ : బాల కార్మిక, వెట్టి చాకిరి వ్యవస్థలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ వికలాంగుల, వయోవృద
పరిగి : బాల్య వివాహాల నిర్మూలణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలలందరూ చదువుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. శుక్రవారం డీపీఆర్సీ భవనంలో మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్దు
చేవెళ్ల డివిజన్ ఐసీడీఏస్ సీడీపీవో శోభారాణి షాబాద్ మండలం హైతాబాద్ ఉన్నత పాఠశాలలో బేటిబచావో కార్యక్రమం షాబాద్ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని చేవెళ్ల డివిజన్ ఐసీడీఏస్ సీ�
గణపురం : బాల్య వివాహలతో బాలల మెడకు ఉరితాడు బిగించొద్దని గణపురం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ అన్నారు. గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో బాల్య వివాహం జరిపిస్తున్నారనే సమాచారం మేరకు బాలల సంరక్షణ అధికారి వె
ధారూరు : బాల్య వివాహాలు చేయరాదని, ఎవరైనా బాల్య వివాహాలు చేసిన, వారికి సహాకరించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ధారూరు ఎంపిడీవో ఉమాదేవి అన్నారు. శుక్రవారం ధారూరు మండల కేంద్రంలోని తాసిల్దార
Jaipur | రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల చేసిన ఒక బిల్లు వివాదాలకు దారితీస్తోంది. రాష్ట్రంలో జరిగే వివాహాలన్నింటినీ ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయాలని ఈ చట్టం చెబుతోంది. వీటిలో
కులకచర్ల : డాపూర్ మండల కేంద్రంలోని కిచ్చన్నపల్లిలో బాల్యవివాహాన్ని గ్రామ సర్పంచ్తో పాటు అధికారులు అడ్డుకున్నారు. మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య కుమార్తెను కిచ్చన్నపల్లి గ్రామాని