బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థంగా అమలు చేయడానికి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా దీనిని అమలు చేయాలని పేర్కొంది. బాల్య వివాహ నిరోధక చట్టం (పీసీఎంఏ) అమలును �
Supreme Court: బాల్య వివాహాల నిర్మూలన చట్టాల అమలు తీరుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఆ చట్టాల ద్వారా బాధితులను శిక్షించినా.. ప్రయోజనం జరగడం లేదని, అయితే కమ్యూనిటీ ఆధారంగా ఆ చట్టాలను అమ�
బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 అన్ని మతాలవారికి వర్తిస్తుందని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రతి భారతీయుడు మొదట పౌరుడని, ఆ తర్వాతే ఓ మతంలో సభ్యుడవుతారని, అందువల్ల మతంతో సంబంధం లేకుండా అందరికీ ఈ చట్టం వర్�
బాలల హకులను అందరూ పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిర�
Child Marriages | అసోం అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తన గళాన్ని బలంగా వినిపించారు. తాను బతికి ఉన్నంత వరకు అసోంలో బాల్య వివాహాలు జరగనివ్వనని ఆయన వ్యాఖ్యానించ
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒకరూ కృషిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వల�
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం ఒకప్పుడు బాల్య వివాహాలతో ఇబ్బందిపడ్డ ఊరే. ఏ వాడకు పోయినా 14-17 ఏండ్ల వయసులో పెండ్లి చేసుకున్నవాళ్లే కనిపించేవారు.
బాల్య వివాహంలోని బాధలు ఆ ఊబిలో చిక్కుకున్నవారికే అర్థమవుతాయి. అందుకే మన్భర్ అలాంటి కష్టం పగవారికికూడా రావొద్దని భావించింది. బాల్య వివాహాలను నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. రాజస్థాన్లోని మారు�
బాలికల భవితకు బాటలు వేసేదుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. అందులో భాగంగా బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నది. అలాగే బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నది.
మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో శనివారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ జార్జి ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 36 మంది పోలీసులతో ఇంటింటి తనిఖీలు నిర్వహిం�
బాల్య వివాహాలకు సంబంధించి అస్సాం వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,004 కేసులు నమోదైనట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ కేసుల్లో అరెస్ట్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయని చెప్పారు.
Assam | అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ గురువారం కీలక ప్రకటన చేశారు. బాల్య వివాహాలు చేసుకునే వారితో పాటు వాటిల్లో పాలుపంచుకునే వారిని శుక్రవారం నుంచి అరెస్టు చేస్తామని ప్రకటించారు.