మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్నవారు ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని, ఇక్కడ బుల్డోజర్లు పెట్టాలంటే తమను దాటి రావాలని.. తాను బతికున్నంత వరకు ఎవరి ఇంటిని కూల్చనివ్వనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరె�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదపై చేస్తున్న దాష్టీకాలను అడ్డుకొని తీరుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. కార్వాన్లోని మూసీ పరీవాహక ప్రా
హైడ్రా తరహాలో సూర్యాపేటలోనూ కూల్చివేతలు చేపడతామంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు ప్రాంతాల్లో అ
కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఈ ఏడాది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, ఆయా ఇండ్లపై కేంద్రం బ్రాండింగ్ వేసేందుకు కూడా వెనుకాడబోమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించినట్టు త�
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యం
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ‘ఇచ్చింది సోనియమ్మ’ అని కాంగ్రెస్, ‘తెచ్చింది కేసీఆర్' అని తెలంగాణ సమాజం ఇరువైపులా మోహరించాయి. ఉద్యమకారులు ఒక అడుగు ముందుకేసి ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంటే విక్టోరియా
ఒకనాడు ప్రపంచ బ్యాంకు పేరు ఎత్తితే చాలు ఎరుపు మెరుపు గానాలు...‘వీధి’నాటకాలు... రచ్చబండ ముచ్చట్లతో పల్లెలు, కదం తొక్కేవి. సర్కారు భూములు... పడావుపడ్డ శిఖం భూముల్లో గుడిసెలు వేయించి గూడు లేని పేదోళ్ల గుండె ధైర�
సెప్టెంబర్ 17 నేపథ్యంలో ప్రజాపాలన పేరును కాంగ్రెస్ సర్కార్ మరోసారి తెరమీదికి తెచ్చింది. ప్రజాపాలన అంటే ఏమిటో, ఎలా ఉం టుందో ఈ తొమ్మిది నెలల్లో మనకు అను భవంలోకి వచ్చింది.
‘ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనను పూర్తిగా గాలికొదిలేసింది. ఫలితంగా పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు. దవాఖానల్లో వసతులు, మందులు లేక ఇ�
టీజీఎస్ఆర్టీసీపై క్రమంగా రుణభారా న్ని తగ్గించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించా రు. నూతన బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఆర్టీసీ అధికారులతో సీఎం స మీక్ష సమావేశం నిర్వ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ ఉత్తమాటేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. బీసీ రిజర్వేషన్ పెంపు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు రాష�
రాష్ట్రంలో ఇప్పుడంతా నిఘా రాజ్యం నడుస్తున్నది. మంత్రులు, కీలక నేతలపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కొందరు మంత్రుల కదలికలను తెలుసుకునేందుకు పోలీసు శాఖలోని నిఘా విభాగం ఆధ్వర్యంలో ప్రత్య
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించినట్టు తెలిసింది.