CM Security | బెటాలియన్ పోలీసుల నిరసనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భద్రతపై ఐఎస్డబ్ల్యూ (ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్) దృష్టి సారించింది. సీఎం ఇంటి వద్ద భద్రతా విధులు నిర్వర్తించే టీజీఎస్పీ బెటాలి
ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ లో కల్యాణ లక�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంతో గొప్పగా చెప్పిన ’ఏక్ పోలీస్' విధానం ఏమైందని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో స్పెషల్ కానిస్టేబుళ్లకు 15 రోజులు డ్యూటీ చేస�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని గమనించినప్పుడు తరచూ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆయన పట్ల ఈ పది నెలల కాలంలో గౌరవనీయత ఏర్పడకపోవటమన్నది సరే సరి. కానీ, అంతకన్న ముఖ్యంగా తనకు అసలు గౌరవనీయతే అక్కరలేదన్న విధంగా వ్యవహ�
ఆకాశమంత అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చకుం డా రైతులు, ప్రజలను నిండా ముంచార ని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవ�
పాలకుల దృష్టిలో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మూసీ నది మురికి. ఫ్లోరోసిస్ సమస్యతో నల్లగొండ జిల్లాకు చెందిన అనేక గ్రామాల ప్రజలు శరీరం అంతా వంకరపోయి, జీవచ్ఛవాలుగా బతుకుతున్న వారిని చ�
వ్యక్తిగత.. స్వార్థ ప్రయోజనాలు, కాంట్రాక్టర్ల లాభం కోసం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చి రూ.20 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తరా? మీ లాభం కోసం 20వేల కోట్ల అప్పు చేస్తరా? ఆరు గ్యారెంటీలకు నిధుల్ల�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామస్థులు పది నెలల కాంగ్రెస్ పాలనపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ సోమవారం వినూత�
రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించాలనే ల క్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల రూపకల్పనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారని రోడ్లు, భవనాల శాఖల మంత్రి క
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో సింహభాగంగా ఉన్న మాదిగ సామాజికవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతుండటం ఆందోళనకరం. ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా’ ఆయన వ్యవహరిస్తున్నట్టు మర�
ఉమ్మడి రాష్ర్టాన్ని దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, టీడీపీ హైదరాబాద్ నగరంలోని చెరువులను చెరబట్టాయి. ఈ రెండు పార్టీల ఏలుబడిలోనే మెజార్టీ చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించి, ఆదేశాలు జారీ చేసిన ఫైల్కే ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. సీఎం హామీ ఇస్తే తమకేంటి... అంటూ ఫైల్ను తిరస్కరించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10లక్ష�
తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన�
జలాశయాల ఆక్రమణలు, మూసీ ప్రాజెక్టు విషయాలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ల వ్యవహారశైలి అరాచకంగా ఉంది. ఆ విషయం సోమవారం నాటి హైకోర్టు విచారణలో మళ్లీ స్పష్టమైంది. అరాచకం అనేది నిజానిక�