రాష్ర్టాభివృద్ధికి అవసరమైన నిధులను ప్రపంచబ్యాంకు నుంచి సమకూర్చుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామని తెలిపారు. రాష్ర్టాభివృ
అధికారంలోకి రాగానే 46 జీవోను రద్దు చేసి, కానిస్టేబుల్ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి న్యాయం చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తక్షణం అడ్వకేట్ జనరల్ను హైకోర్ట�
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్�
సిల్ యూనివర్సిటీ చైర్మన్గా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వి�
ప్రపంచస్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్టు ప్రకట�
ఓఆర్ఆర్ పరిధి లోపల ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించటమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటుచేసినట్టు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరిస్తున�
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం, పార్టీ మ్యానిఫెస్టోను అటకెక్కించటంలో ప్రధాని మోదీ మార్గంలో దూసుకెళ్తున్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ
పంట రుణమాఫీ విషయంలో న్యాయం చేయాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్పాడ్కు చెందిన రైతు మాల పెద్దులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు విజ్ఞప్తి చేశాడు. సోమవారం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను, త
రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో అమలవుతున్నదానికి పొంతన లేకుండా పోతున్నది. తొలివిడతకు మించి రెండో విడత రుణమాఫీలో కోతలు పెడుతున్నట్టు తెలుస్తున్నది. అర్హుల సంఖ్యను
కేంద్రం తెచ్చిన నూతన న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన మూడు చట
ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేఖ రాయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మా
మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, నీటి పారుదల శాఖ కా
వైద్యారోగ్యశాఖలో జరుగుతున్న బదిలీల రచ్చపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీసినట్టు సమాచారం. మిగతా అన్ని శాఖల్లో సజావుగా బదిలీలు జరుగుతుండగా, ఒక్క వైద్యారోగ్య శాఖలోనే ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయని ఉన�
ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెడుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఇక నుంచి ప్రతిఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకుంటామ
‘ఆనాటి రోజులు తెస్తాడూ మన రేవంతన్న’ అంటూ ఎన్నికలప్పుడు పాటలు పాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఆ పాటకు తగ్గట్టుగానే ఆనాటి చీకటి రోజులను తీసుకువచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. ఎన్నికల్లో ఊకదంప�