రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్టీయూ అనుబంధ సంఘం తెలంగాణ ఆటో, మోటర్ డ్రైవర్స్ యూనియన్ (టీఏటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య డిమాండ్�
చిన్న వానకే జలమయమయ్యే పాఠశాల ఆవరణ, అధ్వానంగా పారిశుధ్యం, పెచ్చులూడుతున్న తరగతి గదులు, అమలుకాని సీఎం బ్రేక్ఫాస్ట్, పత్తాలేని రెండో జత యూనిఫాం, ఏడు నెలలుగా పెండింగ్లో మధ్యాహ్న భోజనం, కోడిగుడ్ల బిల్లులు,
పాతబస్తీ విద్యుత్ నిర్వహణను అదానీ కంపెనీకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో సంతోష్నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన టెక్స్టైల్ పార్కు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను పరిశీలించనున్న
వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్ నగరంలో పర్యటించనున్న
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీడియాకు అందించే బాధ్యతను మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన న�
తెలంగాణ ఉద్యమంతో పెనువేసుకున్న బంధాలతో కూడిన ఆనవాళ్లను చెరిపేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలోని మాజీ మంత్రి నివాసంలో
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్పార్లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన
హనుమకొండ, మే సన్న వడ్లకు బోనస్ అంటూ బోగస్ మాటలను మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రజలు నమ్మొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ �
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మళ్లీ ఆరబెట్టి తీసుకురా�