సీడీపీ (నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్) నిధుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నా రు. శనివారం చేవెళ్లలోని తన క్యాంపు కార్యాలయంలో విల
యాదగిరిగుట్ట ఆలయంలో ఇటీవల జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పనిచేస్తున్న రామకృష్ణారావును బాధ్యతల ను�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) భేటీ ఉన్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు.
సాంస్కృతిక సారథి కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
Traffic Restrictions | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరిగే బీజేపీ సమావేశానికి హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మహిళా సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్�
‘ నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు అనవసర ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాచలంలోన�
మా ఊరు కర్విరాల కొత్తగూడెం. తాటివనం మధ్య నుంచి రోడ్డు. తాటివనం దాటి ఫర్లాంగు పోతే లింగమంతుల సామి పెద్దగుట్ట. పెద్దగుట్ట అంచుకే.. ‘బహుజనుడా..! నిలబడు.. పోరాడు’ అని చెప్తున్నట్టు మారోజు వీరుని ధ్వజ స్థూపం. ఒత్త
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి దుష్ట, దుర్మార్గపు పోకడలకు తెర లేచినట్టు అయ్యింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని శివారు ప్రాంత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత మేయర్లు, మ�
ప్రభుత్వ ఖజానాలో డబ్బులేదు... చాలా పొదుపుగా ఖర్చు చేస్తాం... ఆడంబరాలు, అట్టహాసాలు ఉండవనే కాంగ్రెస్ ప్రభుత్వం... అప్పుడే ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేందుకు శ్రీకారం చుట్టింది. కేవలం ఒక కార్యాలయంలో ఇంటీరియర్స్ �
“బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని నగర బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హెచ్చరించారు. కేసీఆర్ పట్ల రేవంత్రెడ్డి అడ్డగోలు వ్యాఖ్య�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన భాషను మార్చుకోవాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు సూచించారు. సీఎం పదవిలో ఉండి కూడా ఆయన తన స్థాయిని మరిచి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. త�
పద్మ పురస్కారానికి ఎంపికైన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యను ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఘనంగా �
CM Revanth | దేశానికి బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని దుయ్�
సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని మెగా ఫుడ్పార్క్ను ఈప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. త్వరలో పార్క్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చ�
స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్, రూర్బన్ పథకాల ద్వారా రూ.3,268కోట్ల నిధులు తీసుకువచ్చి వరంగల్ పార్లమెంట్ను అభివృద్ధి చేసినట్లు ఎంపీ పసునూరి దయాకర్ తెలిపారు. బుధవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు