వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో ఒకట్రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చంద్రబాబు మనిషని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కడప జిల్లాల
హైదరాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సభ అట్టర్ ఫ్లాప్ కావడంపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయినట్టు సమాచారం. దీనికి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెద్దు పొకడలే కారణమని సీనియర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. సీఎం కుర్చీలో ఉన్న ఆయన.. ‘తొండలు వదలడం, గుడ్లు పీకడం’ వంటి చిల్లర మాటలు మాట్లాడడం హుందాతనం కాదని తేల్చిచ
గత డిసెంబర్ వరకు దర్జాగా బతికిన రైతన్నకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మొన్నటివరకు రైతుబంధు రావడం లేదని గగ్గోలు పెట్టిన రైతులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.
పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సదుద్దేశంతో తాము చేపట్టిన సంక ల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమాధి చేసేందుకు సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు.
: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతినగా.. పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పెద్దమొత్తంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికారం యంత్రాంగం విఫలమవగా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువ
మానుకోటలో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ కోసం ‘జన జాతర’ పేరిట ఏర్పాటుచేసిన సభా వేదిక వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెయిట్ చేయాల్సి వచ్చింది. సాయంత్రం 4గంటలకు సభ ఉందని కార్యకర్తలకు సమాచారం ఉండ�
కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను నిండాముంచి గద్దెనెక్కిందని, అదో బడా ఝూటా పార్టీ అని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఆభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్డ్డి స�
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు అరిగోస పడుతున్నారు. పండిన ప్రతి గింజకూ మద్దతు ధర అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు నమ్మ
ఉప్పల్ స్టేడియం పసుపు రంగు పులుముకుంది. తమ అభిమాన ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ఫ్యాన్స్..చెన్నై జెర్సీలు ధరించి స్టేడియాన్ని హోరెత్తించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీనపరిచే కుట్ర జరుగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక బీఆర్
కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కొంతమంది సీనియర్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తప్పుదోవ పట్టించారని, రైతులకు నీట�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని వంద ఎకరాల స్థలంలో హైకోర్టు నిర్మాణం చేపట్టడం సిగ్గు చేటని, బుధవారం జరిగే శంకుస్థాప�