ఎక్కడ చూసినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదనే చర్చ.. ఏ ఇద్దరు కలిసినా.. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీ పరాభవం ఎదుర్కోనున్నది.. అనే అంశాలపైనే సంభాషణ. ఎన్నికల ఫలితాలపై ప్రజ
‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది.. మళ్లీ కేసీఆరే మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు’ అని బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘ�
సీఎం కేసీఆర్, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధీమాగా చెప్పారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్
ప్రచారం చివరి రోజులో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మంగళవారం గద్వాలలో రోడ్ షో నిర్వహించారు. కిష్టారెడ్డి బంగ్లా నుంచి ప్రారంభమైన రోడ్ షో గాంధీచౌక్ మీదుగా పాతబస్స్టాండ్కు చేరుకోగా పట్ట�
తెలంగాణ సర్కారు రైతుల కోసం తెచ్చిన ధరణితో శానా బాగుంది. ఇది వచ్చినంక భూమి రిజిస్ట్రేషన్ కోసం దళారులకు పైసా ఇయ్యాల్సిన పని లేకుండా పోయింది. మధ్యవర్తులు లేకుండానే రిజిస్ట్రేషన్లు అయితున్నయ్. పైసల్ ఆన్�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, గిరిజనులకు స్వయం పరిపాలన అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శ
కాంగ్రెస్కు ఓటు వేస్తే తెలంగాణ తెలంగాణ ప్రజలు కష్టాలపాలవుతారని అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివారం మండలంలోని బొడగట్, సూరంపల్లి, చెరువుముందరి తండా, కమ్మరికత్త, షాబాద్ తండా,
పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎ�
Minister Sabita reddy | ప్రధాని మోదీ, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ వల్ల తెలంగాణకు మేలు జరుగదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabita reddy) పేర్కొన్నారు.
తెలంగాణ సాధించిన కేసీఆర్ ఔర్ ఏక్ ధక్కా.. హ్యాట్రిక్ సీఎం కావడం పక్కా అని, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని రామాయంపేట పురపాలిక చైర్మన్ పల్లె జి�
ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. వైరా, మధిర ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మధిరలోని ఆత్కూరు క్రాస్ర�
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 32వ డివిజన్ల�
గురుకులాల సంఖ్యను పెంచి మంచి విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల పేరెంట్స్ ఆత�