ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతిభవన్కు వెళ్లే సమయానికి వివిధ రాష్ర్టాలనుంచి ఆయనను కలవడానికి అనేక మంది వచ్చి ఉన్నారు. వారిలో రాజకీయ నాయకులు, జాతీయ రైతు సంఘాల నేతలు
ఏపీలోని ప్రశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం జరుగనున్న సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీలో పాల్గొనాలని కోరుతూ.. మండలంలోని కలకోట గ్రామానికి చెందిన ఆదర్శ రైతు పైడిపల్లి దశరథరావుకు ఆహ్వానం అందింది.
దళితులు సంపన్నులుగా ఎదగాలనే సంకల్పంతో అమలు చేస్తున్న దళితబంధు పథకం విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నది. వంటింటికే పరిమితమైన అబలకు ఈ పథకం ద్వారా కొండంత అండ లభిస్తున్నది.
ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాలకు దిశ, దశ నిర్దేశించే విధంగా జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావే�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని.. కేపీహెచ్బీ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్�
మండలంలో దేవాదుల కాల్వల ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న�
గ్రామీణ విద్యుద్దీకరణలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (కో ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లయ్ సొసైటీ సెస్) 1970 నవంబర్ 1న ప్రారంభమైంది.
దేశంలో బీజేపీ అరాచక పాలనకు చరమగీతం పాడే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాంసింగ్ చడూనీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ ప్రభుత్వం నుంచి ద
ఎన్టీఆర్ స్టేడియం (కళాభారతి) వేదికగా ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందుతన్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే �
జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
ఇటీవల నవంబర్ 12వ తేదీన ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని చిలుక పలుకులు పలికిండు. తన హావభావాలతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిండు. ‘సింగరేణిలో 51 శాతం వాటా తెల�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నది. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు