ఛత్తీస్గఢ్ : వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణంలో పాలుపంచుకున్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. 2 కాంక్రీట్ మిక్సర్లు, 2 ప�
ఛత్తీస్గఢ్: భారత స్టార్ స్ప్రింటర్, ఆసియా గేమ్స్ రజత పతక విజేత ద్యుతీచంద్కు ‘వీర్ణీ’ పురస్కారం దక్కింది. క్రీడా రంగంలో విశేషంగా రాణిస్తున్న ఆమెను అవార్డుకు ఎంపిక చేసినట్టు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప�
Rakeshwar singh | మావోయిస్టుల చెర నుంచి కోబ్రా జవాను రాకేశ్వర్ సింగ్ విడుదలయ్యాడు. స్థానిక మీడియా సమక్షంలో గ్రామస్థుల ద్వారా రాకేశ్వర్సింగ్ను విడుదల చేశారు.
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నాయకత్వంలో భారీ దాడులకు పథకం రచించారన్నారు. 2 వేల మంది పోలీసుల�
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ | ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరిపిన విషయం తెలి�
జర్నలిస్టులకు వ్యాక్సిన్ | దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల మధ్య జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కోరింది.
కొత్తగూడెం క్రైం : చత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఘోటీయా సమీపంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఏఎఫ్ �
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికిపైగా ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,476 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో మావోయిస్టుల దుశ్చర్య. కడేనార్-కన్హర్గావ్ మధ్య ప్రయాణిస్తున్న జవాన్ల బస్సును లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ బాంబు దాడికి పాల్పడ్డారు. బస్సులో మొత్తం 27 మం�
భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారీ స్థాయిలో మావోయిస్టుల వస్తువులు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా
బీజాపూర్ : ఛత్తీస్ఘడ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ కానిస్టేబుల్ను అపహరించి దారుణంగా హతమార్చారు. బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. భైరంగర్హ్ పోలీస్ పరిధిలోని పొందుం గ్రామం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మంత్ర
కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్ దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలను దంతేవాడ ఎస్పీ అభ�