ముగ్గురు కార్మికులు మృతి | ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. బావిలో పూడికతీస్తుండగా పైనుంచి మట్టిపెళ్లలు, భారీగా బురద మట్టి పడటంతో ముగ్గురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు.
వాగులో బోల్తాపడిన బస్సు | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు వెంట ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో 16 మంది ప్రయాణ
కరోనా నెగెటివ్| పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు పెరుగుతుండంతో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్కు వచ్చే వారికి కరోనా నెగెటివ్ ని�
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆక్సిజన్ అందకచనిపోయినట్లు భావిస్తోన్న రోగులను చెత్త వాహనాల్లో స్మశానాకి తరలించడం విమర్శలకు తావిస్తోంది. రాజ్ నందగావ్ జిల్లాలోని డోంగార్గావ్ లో న�
ఛత్తీస్గఢ్ : వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణంలో పాలుపంచుకున్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. 2 కాంక్రీట్ మిక్సర్లు, 2 ప�
ఛత్తీస్గఢ్: భారత స్టార్ స్ప్రింటర్, ఆసియా గేమ్స్ రజత పతక విజేత ద్యుతీచంద్కు ‘వీర్ణీ’ పురస్కారం దక్కింది. క్రీడా రంగంలో విశేషంగా రాణిస్తున్న ఆమెను అవార్డుకు ఎంపిక చేసినట్టు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప�
Rakeshwar singh | మావోయిస్టుల చెర నుంచి కోబ్రా జవాను రాకేశ్వర్ సింగ్ విడుదలయ్యాడు. స్థానిక మీడియా సమక్షంలో గ్రామస్థుల ద్వారా రాకేశ్వర్సింగ్ను విడుదల చేశారు.
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నాయకత్వంలో భారీ దాడులకు పథకం రచించారన్నారు. 2 వేల మంది పోలీసుల�