కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 31: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మరణించారు. దంతేవాడ జిల్లాలోని అద్వాల్-కుంజెరాస్ అటవీ ప్రాంతం�
Covid Vaccine | దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ రైల్వే స్టేషన్లో ప్రకటన చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇవాళ్టి వరకు ఇండియా 100 కోట్ల టీకాల పంపిణీని పూర
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీ జిల్లాలో నిన్న నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడి కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగ�
రాయ్పూర్: ఏడు గంటల్లో 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్కు 300 కిలోమీటర్ల దూరంలోని సుర్గుజా జిల
Encounter | ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోలు మృతి | ఛత్తీస్గఢ్లోని సుక్మా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొంటా బ్లాక్లోని కన్హాయిగూడ - గోపాండ్ జిల్లాలో ఇరువర్గాల భీ
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తున్నది. పార్టీ సీనియర్ నేతలైన సీఎం భూపేష్ బాఘేల్, ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ డియో మంగళవారం ఢిల్లీలో రాహుల్ గ�
Counter fires | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్కు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ) మృతి చెందారు.
ఛత్తీస్గఢ్ | ఛత్తీస్గఢ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున శుభవార్త వినిపించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరిం
ఐఈడీని పేల్చిన మావోలు.. 12 మందికి గాయాలు | ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో గురువారం వాహనాన్ని ఐఈడీ సహాయంతో మావోయిస్టులు పేల్చి వేశారు. అందులో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు.. ఇందులో ముగ్గురికి తీవ్ర గా�
రాయ్పూర్: రోడ్డు అభివృద్ధి కోసం అధికారులు చెట్లను నరకకుండా ఉండేందుకు ఒక పర్యావరణ కార్యకర్త దేవుడి ఫొటోలు అంటిస్తున్నాడు. ఛత్తీస్గఢ్లో బలోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని తరౌడ్ నుంచి డైహాన్ వ�