ఒడిశా, ఛత్తీస్గఢ్కే కాదు మా రాష్ర్టానికీ నష్టం అందుకే సుప్రీంకోర్టు కేసులోనూ ఇంప్లీడ్ వాటితో సమానంగా నివారణ చర్యలు చేపట్టాలి పోలవరం అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ
జాంజిర్: బోరుబావిలో పడిన 11 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు దాదాపు 104 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చెవిటి, మూగ సమస్యలు ఉన్న చిన్నారి రాహుల్ సాహూ 80 ఫీట్ల లోతు ఉన్న బోర్వెల్లో పడ్డాడు. జూన్ 10�
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన సుక్మా, దంతెవాడలో పోలీసులు ఘన విజయం సాధించారు. చాలా సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న మహిళా నక్సలైట్తో పాటు మరో వ్యక్తి పోలీసుల
Eturnagaram | ములుగు జిల్లా ఏటూరునాగారంలో (Eturnagaram) రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగరం వద్ద 163 జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ జష్పూర్ జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు మైనర్ బాలిక సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పంద్రాపత్ పోలీసు చౌకీ (అవుట్పోస్ట్) పర�
Helicopter | ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్పూర్లోని స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా గురువారం రాత్ర�
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు నిర్వహించుకునే హక్కున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న ‘రైతు సంఘర్షణ సభ’ అనే నినాదమే హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో కరెంట్ కోతలెందుకు ఉన్నాయి? ఆకలి చావుల�
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. జేసీబీ వాహనం టైర్లోకి గాలి నింపుతుండగా అది క్షణాల్లోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ఘటన మే 3వ తేదీన చోటు �
రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వ్యవసాయ సంక్షోభం అక్కడ ఏండ్ల తరబడి అధికారంలో కాంగ్రెస్సే ఛత్తీస్గఢ్లో ఎకరాకు 15 క్వింటాళ్లే కొనుగోలు రాజస్థాన్లో రైతులకు ఉచిత విద్యుత్తు ఊసే లేదు కండ్లుండి చూడలేని కాంగ్ర
rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది.
త్తీస్ఘఢ్లోని కైరాఘఢ్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. చత్తీస్ఘఢ్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్ధానాలకు గాను 68 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ