రాయ్పూర్: మహిళా పోలీస్పై, పోలీస్ సిబ్బంది కుటుంబాలకు చెందిన మహిళలు దాడి చేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ నెల 10న ఈ ఘటన జరిగింది. జీతం పెంచాలని డిమాండ్ చేస్తూ పోలీసు సిబ్బంది కుటుంబాలకు చెంది�
రాయ్పూర్: ప్రేమించుకున్న మావోయిస్ట్ జంట, పెళ్లి చేసుకుని హాయిగా బతకాలని భావించింది. అయితే మావోయిస్ట్ క్యాంప్ నుంచి పారిపోయిన ఈ జంటను సహచరులు దారుణంగా హత్య చేశారు. వారిద్దరిని వెంటాడి పట్టుకుని కాల�
కొత్తగూడెం క్రైం, జనవరి 7: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అరాచకాలకు పాల్పడుతున్నారు. కనికరం లేకుండా సొంత క్యాడర్నే మట్టుపెడుతున్నారు. పెండ్లి చేసుకొని పార్టీని వీడాలనుకొన్న ఓ ప్రేమ జంటను పాశవికం�
Kalicharan Maharaj | ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్ను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాళీచరణ్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యప్ర�
ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ అమలులో గ్రంథాలయాల పాత్రపై క్షేత్రస్థాయి పరిశీలన హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్లో పాఠశాల విద్యాశాఖ అధికారుల ప్రత్యేక బృందం రెండురోజుల పర్యటన ముగిసింది. �
తమ పెళ్లిని వెరైటీగా చేసుకోవాలనుకొని అడ్డంగా బుక్ అయిన జంట | పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ఒకేసారి వస్తుంది. అందుకే.. తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయాలా.. పెళ్లినాటి
పక్కింట్లో ఏవో అరుపులు వస్తుండడంతో అక్కడికి వెళ్లిచూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు తాళం పగలగొట్టి లొపలికి వెళ్లి చూసేసరికి ఒక షాకింగ్ సీన�
encounter | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. జిల్లాలో శుక్రవారం సాయంత్రం
కొత్తగూడెం క్రైం, నవంబర్ 17: ఏడు రోజులుగా తమ చెరలో ఉన్న సబ్ ఇంజినీర్ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదలచేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని మాన్కేళి రహదారి పనులు చేపడుతున్న పీఎంజీఎస్వై స
Chhattisgarh | ఏడు రోజుల క్రితం బీజాపూర్ జిల్లా మన్కేళి వద్ద సివిల్ ఇంజినీర్ అజయ్ లక్రా, అటెండర్ లక్ష్మణ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే లక్ష్మణ్ను విడుదల చేయగా, అజ�