రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వ్యవసాయ సంక్షోభం అక్కడ ఏండ్ల తరబడి అధికారంలో కాంగ్రెస్సే ఛత్తీస్గఢ్లో ఎకరాకు 15 క్వింటాళ్లే కొనుగోలు రాజస్థాన్లో రైతులకు ఉచిత విద్యుత్తు ఊసే లేదు కండ్లుండి చూడలేని కాంగ్ర
rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది.
త్తీస్ఘఢ్లోని కైరాఘఢ్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. చత్తీస్ఘఢ్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్ధానాలకు గాను 68 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ
కాళేశ్వరం, ఏప్రిల్ 14: ప్రాణహిత నది పుష్కరాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జున గుట్ట, వేమనపల్లి ఘాట్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండో ర
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని చెప్పారు.
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. మరో జవాన్ నారాయణపూర్ జిల్లా దవాఖాన�
రాయ్పూర్, మార్చి 26: ఓ భూకబ్జా కేసులో సాక్ష్యాత్తూ కైలాసనాథుడు శివుడు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలతో ఛత్తీస్గఢ్లోని రాయగఢ్ అధికారులు ఇటీవల 10 మందికి నోటీసులిచ్చారు. ఆ �
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్లో ఆందోళన నెలకొంది. చింతగుప్పలోని సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్కు చెందిన 28 మంది జవాన్లు ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. క
రాయ్పూర్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కపిల్ సిలబ్ను బహిష్కరించాలని ఛత్తీస్గఢ్ మంత్రి టీఎస్ సింగ్దేయో డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా సిబల్ చేసిన ప్రకటన దారుణమైందని, సీడబ్ల్యూ�
Chhattisgarh | ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి గరియాబంద్ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టన్ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడ�
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు, నక్సల్స్కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మహిళా నక్సల్స్ హతమయ్యారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కాటే కల్యాణ్ పో