Eturnagaram | ములుగు జిల్లా ఏటూరునాగారంలో (Eturnagaram) రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగరం వద్ద 163 జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ జష్పూర్ జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు మైనర్ బాలిక సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పంద్రాపత్ పోలీసు చౌకీ (అవుట్పోస్ట్) పర�
Helicopter | ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్పూర్లోని స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా గురువారం రాత్ర�
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు నిర్వహించుకునే హక్కున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న ‘రైతు సంఘర్షణ సభ’ అనే నినాదమే హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో కరెంట్ కోతలెందుకు ఉన్నాయి? ఆకలి చావుల�
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. జేసీబీ వాహనం టైర్లోకి గాలి నింపుతుండగా అది క్షణాల్లోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ఘటన మే 3వ తేదీన చోటు �
రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వ్యవసాయ సంక్షోభం అక్కడ ఏండ్ల తరబడి అధికారంలో కాంగ్రెస్సే ఛత్తీస్గఢ్లో ఎకరాకు 15 క్వింటాళ్లే కొనుగోలు రాజస్థాన్లో రైతులకు ఉచిత విద్యుత్తు ఊసే లేదు కండ్లుండి చూడలేని కాంగ్ర
rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది.
త్తీస్ఘఢ్లోని కైరాఘఢ్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. చత్తీస్ఘఢ్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్ధానాలకు గాను 68 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ
కాళేశ్వరం, ఏప్రిల్ 14: ప్రాణహిత నది పుష్కరాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జున గుట్ట, వేమనపల్లి ఘాట్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండో ర
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని చెప్పారు.