రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. మరో జవాన్ నారాయణపూర్ జిల్లా దవాఖాన�
రాయ్పూర్, మార్చి 26: ఓ భూకబ్జా కేసులో సాక్ష్యాత్తూ కైలాసనాథుడు శివుడు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలతో ఛత్తీస్గఢ్లోని రాయగఢ్ అధికారులు ఇటీవల 10 మందికి నోటీసులిచ్చారు. ఆ �
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్లో ఆందోళన నెలకొంది. చింతగుప్పలోని సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్కు చెందిన 28 మంది జవాన్లు ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. క
రాయ్పూర్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కపిల్ సిలబ్ను బహిష్కరించాలని ఛత్తీస్గఢ్ మంత్రి టీఎస్ సింగ్దేయో డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా సిబల్ చేసిన ప్రకటన దారుణమైందని, సీడబ్ల్యూ�
Chhattisgarh | ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి గరియాబంద్ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టన్ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడ�
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు, నక్సల్స్కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మహిళా నక్సల్స్ హతమయ్యారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కాటే కల్యాణ్ పో
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. �
మొక్కు తీర్చుకొని వస్తుండగా ఆటో-డీసీఎం వాహనం ఢీ ములుగు జిల్లాలో దుర్ఘటన మంగపేట/ములుగు రూరల్, మార్చి 5 : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కు తీర్చుకొని ఇంటికి బయలుదేరిన వారి ఆటో ను డీసీఎం వా
కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. వివరాలి