రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. �
మొక్కు తీర్చుకొని వస్తుండగా ఆటో-డీసీఎం వాహనం ఢీ ములుగు జిల్లాలో దుర్ఘటన మంగపేట/ములుగు రూరల్, మార్చి 5 : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కు తీర్చుకొని ఇంటికి బయలుదేరిన వారి ఆటో ను డీసీఎం వా
కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. వివరాలి
కొత్తగూడెం క్రైం : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లాలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ
Dantewada | ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని దంతేవాడ (Dantewada) జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును (Goods train) మావోయిస్�
Dantewada | ఛత్తీస్గఢ్లోని దంతేబాడ (Dantewada) జిల్లాలో భద్రతా బలగాలులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు ఏరియా కమాండర్ మృతిచెందారు.
రాయ్పూర్: ఒక వివాహ విందుకు పిలువని అతిథులు వచ్చారు. ఒక ఎలుగుబంటి రెండు పిల్లలను వెంటబెట్టుకుని ఫంక్షన్ హాల్కు వచ్చింది. అయితే ఆ వేడుక పూర్తయ్యాక అవి రావడంతో ఎవరికీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. ఛత్తీస్�
CRPF | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ అధికారి మృతిచెందగా
Maoist | ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. సుక్మా జిల్లాలోని చితల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం
Chhattisgarh | ఓ 20 ఏండ్ల యువకుడు కామంతో చెలరేగిపోయాడు. తనతో అసహజ శృంగారం చేయాలని ఓ మైనర్పై ఒత్తిడి చేశాడు. అతని ప్రతిపాదనను తిరస్కరించిన బాలుడిని ఆ