రాయ్పూర్: తమ నిర్బంధంలో ఉన్న 11 మందిని మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. పోలీసులకు సహకరించవద్దని, అభివృద్ధి పనులకు మద్దతు ఇవ్వవద్దని వారిని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ ఘటన జరిగి�
చెట్టును ఢీకొట్టిన ట్రాలీ ఆటో | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో (పికప్ వాహనం) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మహిళలు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యా�
ముగ్గురు కార్మికులు మృతి | ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. బావిలో పూడికతీస్తుండగా పైనుంచి మట్టిపెళ్లలు, భారీగా బురద మట్టి పడటంతో ముగ్గురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు.
వాగులో బోల్తాపడిన బస్సు | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు వెంట ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో 16 మంది ప్రయాణ
కరోనా నెగెటివ్| పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు పెరుగుతుండంతో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్కు వచ్చే వారికి కరోనా నెగెటివ్ ని�
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆక్సిజన్ అందకచనిపోయినట్లు భావిస్తోన్న రోగులను చెత్త వాహనాల్లో స్మశానాకి తరలించడం విమర్శలకు తావిస్తోంది. రాజ్ నందగావ్ జిల్లాలోని డోంగార్గావ్ లో న�