ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బలోడా బజార్ జిల్లాలోని భాటపరా పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఖమారియా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, పికప్ వ్�
ఛత్తీస్గఢ్ బొగ్గు స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది
సమ్మక్క సాగర్ ముంపుపై చర్చించేందుకు రావాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు కోరినా రేపు మాపంటూ కాలం వెళ్లదీస్తున్నదని, ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీనే చొరవ తీసుకొని సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగా�
తనకు చెప్పకుండా, తన అంగీకారం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె వందనతో తండ్రి అమర్ దేవ్ మాట్లాడం లేదు. ఆమెను తన ఇంటికి కూడా రావద్దని చెప్పాడు. అయితే శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన అమర్ దేవ్, పెద్�
Road Accident | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకేర్ జిల్లా భానుప్రతాప్పూర్లో ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలి�
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
“గాంధారి మైసమ్మ ఆలయ అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నది. ఇప్పటికే చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవ తీసుకొని రూ.2.10 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో బొక్కలగుట్ట నుంచి ఖ
Neelkanth Kakkem | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఉసూరు బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ కక్కెంను ఆదివారం నక్సల్స్ కిరాతంగా హత్య చేశారు. కుటుంబం కండ్ల ఎదుటే గొడ్డలి, కత్తులతో నరికి చంపారు. ఆ తర్వాత అటవీ ప�
తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్ల అతి స్వల్ప కాలంలోనే అసాధారణ ప్రగతి సాధించిందని ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగి అన్నారు.
Amit Jogi | ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Chhattisgarh | బొగ్గు కుంభకోణం కేసులో ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తున్నది. రాయ్పూర్, బిలాస్పూర్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహాసముండ్ మాజీ ఎమ్మెల్యే అగ్ని