Elections | తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ�
Indian mouse deer | ఛత్తీస్గఢ్లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్లో అత్యంత అరుదైన మూషిక జింక (Indian mouse deer) ప్రత్యక్షమైంది. నేషనల్ పార్కులో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు ఈ అరుదైన జీవి ఫొటోలు చిక్కాయి.
ఛత్తీస్గఢ్లో శుక్రవారం బీఎస్ఎఫ్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కంకేర్ జిల్లాలోని ఉర్పాంఝుర్ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ�
IED Recovered | ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ విధ్వంసానికి మావోయిస్టులు ప్లాన్ చేయగా.. భద్రతా బలగాలు దాన్ని భగ్నం చేశాయి. రోడ్డుకు ఐదు అడుగల కింద నక్సల్స్ ఏర్పాటు చేసిన భారీ ఐఈడీని రికవరీ చేశారు. ఐఈడీ 50 కిలోల వరకు ఉ
బాలీవుడ్ సినిమా కథకు ఏమాత్రం తీసిపోని విధంగా నిజ జీవితంలో ఓ వ్యక్తిపై కుట్ర జరిగింది. ఫలితం ఓ అమాయకుడు 20 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక తప్పుడు కేసులో 20 ఏండ్లు జైలు శిక్ష అనుభవించిన అబ్దుల్�
Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో మరో 8 మంది మావోయిస్టులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో దంతెవాడ జిల్లాలోని అర్నాపూర్ వద్ద మావోయిస్టులు జరిపిన పేలుళ్లలో 10 మంది పోలీసులు, ఒక పౌరుడు ప్�
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై జాయింట్ సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ సర్వే చాలా ఆలస్యమైందని, ఈ ఏడాది వ
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా (Sukma) జిల్లాలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు (Maoists) ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్ర�
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బాలోద్ (Balod) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి కాంకేర్ జాతీయ రహదారిపై (Kanker National Highway) జగత్రా (Jagatra)వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో (Bolero) వాహన
దేశంలో బీఆర్ఎస్ హవా కొనసాగనున్నదని, కేసీఆర్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లా�