Adani Group | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొంటున్న ఏకపక్ష విధాన నిర్ణయాలు కార్పొరేట్లకు జేబులు నింపేందుకే కాకుండా అటవీభూములనూ దోచిపెట్టేలా ఉన్నాయి. దేశంలోనే అత్యంత విస్తారమైన అడవుల్లో ఒకటైన ఛత్తీస్గఢ్
Chhattisgarh Shocker | శంకర్ వెంటనే స్పందించాడు. అతడు కూడా వెంటనే ఆ బావిలోకి దూకాడు. భార్య ఆశా బాయిని కాపాడి పైకి తీసుకొచ్చాడు. అయితే అనంతరం భార్యాభర్తల మధ్య మరో విషయంపై గొడవ జరిగింది.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి తన కాన్వాయ్పై నక్సల్స్ కాల్పులు జరిపారు. బీజాపూర్ జిల్లాలోని పడెడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చోటు చేసుకోగా.. ఎమ్మెల్యే తృటిలో ప్రాణాలతో బయటపడ్డ�
పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ, ఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ఒత్తిడి మేరకు ముంపుపై అధ్యయనానికి కాలపరిమితిని వి ధించిం�
ర్యాలీ అనంతరం దేవకినందన్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. దీంతో ఆ స్టేజీ ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను మోదీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై ఉసిగొల్పడంపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర�
మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) భూమి కంపించింది.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దబ్బమర్క పోలీస్ క్యాంప్ నుంచి కోబ్రా 208 బెటాలియన్,
ఛత్తీస్గఢ్లోని ఓ ఆశ్రమంలో ఘోరం జరిగింది. ఆశ్రమానికి చెందిన ముగ్గురు వలంటీర్లు ఓ 13 ఏండ్ల బాలికను కొట్టి, ఆమె నోట్లో కాలుతున్న కట్టెను పెట్టడంతో తీవ్రంగా గాయపడింది.