ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం ఆధారాలతో సహా బయటపడింది. కోట్ల రూపాయల విలువజేసే రూ.500 నోట్ల కట్టల్ని తన ముందు పరుచుకొని ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే రామ్కుమార్ కొంతమందితో రాజకీయ మ
Congress MLA With Huge Cash | కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భారీ నోట్ల కట్టలతో కనిపించారు. బెడ్పై డబ్బుల కట్టలు ఉండగా వాటి ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నారు. (Congress MLA With Huge Cash) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో గిరిజనుల జీవితాలు దయనీయంగా మారాయి. బస్తర్తో పాటు మహారాష్ట్ర సరిహద్దులో ఉండే నాలుగైదు జిల్లాల్లో నివసించే గిరిజనులు కనీస వసతులకు నోచుకోక దీనావస్థలో బతుకీడుస్తున్నారు.
sisters gang raped | సోదరుడికి రాఖీ కట్టి తిరిగి వస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక లైంగిక దాడి జరిగింది. (sisters gang raped) బీజేపీ నేత కుమారుడితో సహా పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
జమిలి ఎన్నికల సాధాసాధ్యాలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో లోక్సభ ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అదే గనుక జరిగితే, పలు రాష్ర్టాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరిగే అవకాశ�
భూములు లాక్కొని బకాయిలు చెల్లించని బీజేపీ సర్కారు ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర రైతన్నలు నిరసనబావుటా ఎగురవేశారు. పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర సచివాలయం భవనం ఆరో అంతస్తు నుంచి �
Raksha Bandhan | సోదర సోదరీమణులు కలిసి ఈ ఆలయానికి వెళ్లడం మాత్రం నిషేధం ఉన్నది. హిందూ మతానికి పుట్టినిల్లు అయిన భారత్లోనే ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం ఎక్కడ ఉందో.. ఎందుకీ నిషేధం అమలులో ఉందో తెలుసుకుందాం..
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఓ మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆ మావోయిస్టు వద్ద ఉన్న 80 బాంబులు, జిలెటిన్ రాడ్, రెండు డిటోనేటర్లు, బాణాసంచాతో పాటు మావోయిస్టు సాహిత్యంను పోలీసులు సీజ్ చేశా�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామంటూ ఏర్పాటైన విపక్ష ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు పెరిగాయి. కూటమిలోని పార్టీల మధ్య సఖ్యత లేదన్న సంగతి బయటపడుతున్నది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్..వామపక్షాలతో
కొద్ది నెలల్లో జరగబోయే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతున్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను గురువారం ప్రకటించింది.
తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నిక సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ర్టానికి ఈసారి కొంత అదనపు బలగాలను పంపనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.