Supreme Court | ఏదైనా నేరం జరిగిన సమయంలో సదరు నేరాన్ని రుజువు చేసేందుకు ప్రత్యక్ష సాక్షులు లేని సమయంలో.. కనీసం ఘటనకు ప్రేరేపించిన కారణమైనా రుజువు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2008లో జరిగిన హత్య కేసులో దోషి�
No snakes no marriage | వివాహ సమయంలో ఆడపిల్లల తల్లిదండ్రులు అల్లుడికి కట్నంగా (dowry) బంగారమో, పొలమో, డబ్బులో, ఇళ్లో ఇవ్వడం మనం ఇప్పటి వరకూ చూశాం. కానీ, పాములను కట్నంగా ఇచ్చే ఆచారాన్ని ఇప్పటి వరకూ ఎవరైనా చూశారా..? మీరు విన్నది �
ర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.
ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి.. ఆ ఘటనను వీడియో తీయడానికి యత్నించిన 30 ఏండ్ల వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు నింది�
ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం గాంధారి ఖిల్లా జనసంద్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి.
కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత లిఫ్టర్లు తమ సత్తాచాటారు. స్టార్ లిఫ్టర్ మీరాబాయిచాను గైర్హాజరీలో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. మహిళల 49కిలోల విభాగంలో
ఛత్తీస్గఢ్ రాష్ర్టాన్ని ముందుగా ఒప్పించిన తర్వాతే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. ఎక్కడి నుంచి జలాలను తరలించాలనే అంశాన్ని కూడా ము
పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకకాలంలో 1,51,146 మంది గిరిపుత్రులకు 4,06,369 ఎకరాల అటవీ భూమిపై యాజమాన్య హక్కు పత్రాలను అందజేయడం ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను అధిగమి�
ఛత్తీస్గఢ్ రాష్ట్రంతోపాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయాగరా బొగత జలపాతంలోకి భారీగా వరద చేరుతున్న అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం : ఒకే కాన్పులో కవలలు జన్మించడం సహజమే. కానీ ఈ మహిళ మాత్రం ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. ఈ సంఘటన భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది.
Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం రాత్రి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇసుల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పోలీసు బలగాలకు పక్�
చత్తీస్ఘడ్కు చెందిన ఓ వ్యక్తి మేకను బలి ఇవ్వగా ఆపై అతడి చావుకు మేక కారణమైంది. సూరజ్పూర్ జిల్లాకు చెందిన 50 ఏండ్ల బగర్ సై తన కోరికలు నెరవేరడంతో ఓ ఆలయంలో మేకను బలి ఇవ్వాలని నిర్ణయిం�
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద నిర్ధారించిన లక్ష్యం ప్రకారం రోడ్లు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా �