తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నిక సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ర్టానికి ఈసారి కొంత అదనపు బలగాలను పంపనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఐదు రోజులపాటు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి 56.10 అడుగులకు చేరిన నీటిమట్టం మంగళవారం 27 అడుగులకు చేరింది.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari River) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది. ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 54.9 అడుగులకు చేరింది.
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెంది ఉండొచ్చు.. లేదా గాయాలపాలై ఉండొచ్చని పోలీసు అధ�
ఛత్తీస్గఢ్లో జరిగిన బొగ్గు కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిణి రాణు సాహూని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మూడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తూ స్థ
Supreme Court | ఏదైనా నేరం జరిగిన సమయంలో సదరు నేరాన్ని రుజువు చేసేందుకు ప్రత్యక్ష సాక్షులు లేని సమయంలో.. కనీసం ఘటనకు ప్రేరేపించిన కారణమైనా రుజువు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2008లో జరిగిన హత్య కేసులో దోషి�
No snakes no marriage | వివాహ సమయంలో ఆడపిల్లల తల్లిదండ్రులు అల్లుడికి కట్నంగా (dowry) బంగారమో, పొలమో, డబ్బులో, ఇళ్లో ఇవ్వడం మనం ఇప్పటి వరకూ చూశాం. కానీ, పాములను కట్నంగా ఇచ్చే ఆచారాన్ని ఇప్పటి వరకూ ఎవరైనా చూశారా..? మీరు విన్నది �
ర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.
ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి.. ఆ ఘటనను వీడియో తీయడానికి యత్నించిన 30 ఏండ్ల వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు నింది�
ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం గాంధారి ఖిల్లా జనసంద్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి.
కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత లిఫ్టర్లు తమ సత్తాచాటారు. స్టార్ లిఫ్టర్ మీరాబాయిచాను గైర్హాజరీలో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. మహిళల 49కిలోల విభాగంలో
ఛత్తీస్గఢ్ రాష్ర్టాన్ని ముందుగా ఒప్పించిన తర్వాతే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. ఎక్కడి నుంచి జలాలను తరలించాలనే అంశాన్ని కూడా ము
పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకకాలంలో 1,51,146 మంది గిరిపుత్రులకు 4,06,369 ఎకరాల అటవీ భూమిపై యాజమాన్య హక్కు పత్రాలను అందజేయడం ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను అధిగమి�