Chhattisgarh | దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల లెక్కింప ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 54 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక బీజేపీ 35 స్థానాల్లో ముందంజలో ఉంది.
Also Read..
CM Shivraj Singh: పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం : మధ్యప్రదేశ్ సీఎం
Telangana Assembly Elections | సికింద్రాబాద్ నియోజకవర్గంలో దూసుకెళ్తున్న కారు.. లీడ్ 6647
Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ లీడింగ్