హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. చేవెళ్ల వద్ద 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని
రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు వెళ్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంకో కా�
Chevella MP | కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగిపోతున్నాయి. తాజాగా చేవెళ్ల లోక్ సభ సభ్యుడు జి రంజిత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహావిష్కరణ హాజరై ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల టౌన్ : భావితరాలకు మహానీయురాలి చరిత్ర తెలువాలని 5వ తరగతిలో చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ప
చేవెళ్ల టౌన్ : రంగారెడ్డి జిల్లా ఉత్తమ మండల విద్యాధికారిగా సయ్యద్ అక్బర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం సయ్యద్ అక్బర్ శంకర్పల్లి మండలంలోని జన్వాడ ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూనే శంకర్పల్లి, చేవెళ్ల మం�
చేవెళ్లటౌన్ : బంగారు మైసమ్మ బోనాలు చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మైసమ్మ తల్లికి పూజాలు చేశారు. భక్తులు దేవాలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళ భక్
అతివేగమే ఆ ముగ్గురు యువకులను మింగేసింది. సంఘటన జరిగిన తీరు చూస్తే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని అందరూ భావించారు. కాని సీసీ కెమెరాలు పరిశీలించగా నిజం బయటపడింది.
Rangareddy | స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ చేసుకుందామని ఉత్సాహంగా వెళ్తున్న ఆ యువకుడిపైకి గుర్తు తెలియని వాహనం మృత్యువులా దూసుకొచ్చింది. అతను వెళ్తున్న మోటార్ బైక్పై నుంచి వాహనం దూసుకెళ్ల�
చేవెళ్ల : ఒకటో తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలను శుభ్రం చేయాలని ఎంఈవో అక్బర్ తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పా�
శంషాబాద్ రూరల్:దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రెడ్డి అన్నారు. గురువారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు చేవెళ్ల ఎంపీ
శంకర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం 50రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మున్సిపల్ పరిధిలోని హ
చేవెళ్ల టౌన్ : తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీడీపీవో శోభారాణి, చైల్డ్ వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంల�
చేవెళ్లటౌన్ : చేవెళ్లలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నెల రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంటలు వాడిపోవడంతో రైతులు దిగలు చెందారు. వర్షాం కురవడంతో పంటకు ప్రాణం పోసినట్లు అయిందని రైతులు చెబుతున్న�
చేవెళ్ల టౌన్ : నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో నిర్వహించిన నవోదయ పరీక్షకు 332మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 168మంది వ�