షాబాద్ : చేవెళ్ల ప్రాంతంలో ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లే అవుట్ల అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం సాయంత్రం �
చేవెళ్లటౌన్ : కరోనా సోకి ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ‘ప్లాన్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ’ సభ్యులు అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డా
జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప చేవెళ్ల టౌన్ : పశువులకు సీజన్లో వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు వహించాలని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప తెలిపారు. శనివారం చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ�
చేవెళ్ల టౌన్ : ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే వారిపై కేసు నమోదు చేస్తామని తాసీల్దార్ అశోకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని బస్తేపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూ�
చేవెళ్ల టౌన్ : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన పోచమ్మ బోనాల ఉత్సవాల్లో ఎమ్మె ల్యే కాలె �
చేవెళ్ల| జిల్లాలోని చేవెళ్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మీర్జాగూడ గేట్ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకు�