: దేశంలో బీజేపీ పని అయిపోయిందని, మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే ఆవేదనతో, ఫ్రస్ట్రేషన్లో కేంద్ర హోమంత్రి అమిత్ షా చేవెళ్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్�
Home Minister Mahmood Ali | శాంతిభద్రతల రక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్స్టేషన్ను మంత్రి డీజీపీ అంజ
‘మహానగరానికి సమీపంలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతిలో ముందున్నది.. ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో చేవెళ్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయించి స్థానిక
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్గు గురైంది. గతరాత్రి ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించిన ఎంపీ.. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వర్షాకాలం పూర్తవడంతో రైతులు యాసంగి సాగులో బిజీ అయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో అన్నదాతలు సంతోషంగా పనులు చేసుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు అధిక శాతం తెల్ల కుసుమ పంటను సాగు చ
వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయి. చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.250 కోట్లత�
Chevella | చేవెళ్ల మండలం గొల్లపల్లి వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి స్టేజి వద్ద స్కూలు బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను ఢీకొట్టిన టిప్పర్ అదుపుతప్పి ఇంట్లోకి
ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఇబ్రహీంపట్నంలోని నల్లకంచలో తెలంగాణ సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. అందులో 62 పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులను ప్
రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. 12 గంటలుగా వర్షం పడుతూనే ఉంది. దీంతో మండల పరిధిలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై వరద ఉ
Playing cards | రంగారెడ్డి జిల్లోలోని చేవెళ్లలో పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝులిపించారు. చేవెళ్లలోని మొయినాబాద్లో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు.
Chevella | రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల (Chevella) మండలం కందాడ స్టేజ్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఎదురుగా వస్తున్న వాహన�