Telangana | ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రతిన�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Chevella, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Chevella, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Chevella,
రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం పోటెత్తారు. అశేష జనవాహినితో రెండు సభల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ప్రాంగణాల బయట, రోడ్లపై ను�
CM KCR | చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నాకు ఓ విచిత్రమైన దోస్తు.. ఆయన తనకే ఆర్డర్ వేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆ�
CM KCR | చేవెళ్ల నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో చేవెళ్ల నియోజకవర్గం దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి
CM KCR | ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తారీఖు నుంచి యధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జమ అవుతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పిచ్చి కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక ర�
MLA Kale Yadaiah | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడి సాధించి..భావి తరాలు గుర్తించుకునేలా పాలిస్తున్న నేత సీఎం కేసీఆర్ అని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య(MLA Kale Yadaiah) అన్నారు. సోమవారం షాద్నగర్�
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (Minister KTR) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొంటూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు అవసరమైన ప్రచారాన
ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాడని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి తన సొంత నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేవెళ్ల ఆరోగ్య రథం �
శతాబ్దాల క్రితమే సామాజిక న్యాయం కోసం పోరాడిన సామాజిక విప్లవకారుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సాహెబ్నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో వనస్థలిపురంల
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. చేవెళ్లకు వంద పడకల దవాఖాన మంజూరు, రైతులకు రుణమాఫీ చేయడంపై హర్షిస్తూ మంగళవారం నగరంలోని ప్రగతిభవన్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Amit Shah |పదేపదే తెలంగాణకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్షా.. రాష్ర్టానికి ఏం ఇస్తారో, ఏం చేస్తారో చెప్పకుండా మరోమారు చేవెళ్ల విజయ్ సంకల్ప సభలో చేసిన ఊకదంపుడు ప్రసంగంతో ప్రజలు విసుగుచెందారు.