స్పీకర్ ప్రసాద్కుమార్-చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య కోల్డ్వార్ మొదలైంది. స్పీకర్కు తెలియకుండా యాదయ్య వికారాబాద్ నియోజకవర్గంలో రాజకీయం చేయడం అంతర్గత కుమ్ములాటకు దారి తీసింది.
‘గో బ్యాక్ ఎ మ్మెల్యే.. ఎమ్మెల్యే డౌన్ డౌన్' అంటూ సొంత పార్టీ నాయకుల నుంచి చేవెళ్ల ఎ మ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. పదేండ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి.. తనకు ఇష్టమ�
సాధ్యం కాని హామీలిచ్చి.. వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు �
చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పేర్కొన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం శుక్రవారం ప�
కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మి ఆగం కావొద్దని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన బూత్ లెవల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా మండల పరిధిలోని ముడిమ్యాల్ గ్రామానికి చెందిన వంగ శ్రీధర్రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య వంగ శ్రీధర్�
ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రంజిత్రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ప్ర�
అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఏక్మామిడి బంగారు మైసమ్మకు ప
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామ గేట్ సమీపంలోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ఎన్నికల ప్రచార వాహనాల�
నేడు చేవెళ్లలో జరిగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలోని సభా ప్�
చేవెళ్లలో నేడు జరుగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలోని �
పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం రాత్రి చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన బీ�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని తిమ్మారెడ్డిగూడ గ్రామంలో ప్రముఖ న్యాయవాది, మాజీ సర్పంచ్ �