కొన్ని దశాబ్దాలుగా తీరని సమస్యగా ఉన్న 111 జీవోను ఎత్తివేసినందుకు ఆ జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల ప్రజాప్రతినిధులు సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామంలో కొనసాగుతున్న కట్టమైసమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. అమ్మవారి ఆలయం వరకు మహిళల బోనాల ఊరేగింపు నేత్రపర్వంగా సాగగా, పోతరాజుల విన్యా�
పెండింగ్లో ఉన్న మినీ స్టేడియం పనులు త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. గురువారం చేవెళ్లలోని మిని స్టేడియం, నూతన�
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, హక్కులతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మె�