రాష్ట్రంలో రైతులకు వచ్చిన కరువు కాలం తెచ్చింది కాదని..కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్త�
తెలంగాణ అంటేనే కేసీఆర్.. ప్రజలు బాగుండాలని నిరంతరం ఆలోచించే ఏకైక వ్యక్తి ఆయన అని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నిశానా చెరిపేస్తానని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, అది �
తెలంగాణ అంటేనే కేసీఆర్ అని.. కేసీఆర్ నిశానా చెరిపేస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, అది సాధ్యమయ్యేది కాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు.
తాను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరబోతున్నట్లు కొందరు పని గట్టుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, గులాబీ పార్టీని వీడే ప్రసక్తే లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పష్టం చే
సీడీపీ (నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్) నిధుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నా రు. శనివారం చేవెళ్లలోని తన క్యాంపు కార్యాలయంలో విల
అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మహాశిరాత్రి జాతరను పురస్కరించుకుని లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో మాజీ ఎంపీపీ బాల్రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
పార్టీలు మారే నాయకులు పదవులకు రాజీనామా చేసి మారాలని, రాజీనామా చేయకుండా మారడం సరికాదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం శంకపర్ల్లి మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లతో కలిసి సమావేశం నిర్వహి
వికారాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.24.35 కోట్లతో పనులను చేపట్టి త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని న్యాలట గ్రామంలో శివస్వాముల ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపడి పూజా కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
111 జీవోపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం శాసనసభా సమావేశాల్లో కోరారు. గత ప్రభుత్వ హయాంలో 111జీవో రద్దు చేశారని, దీనిపై కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారన్�
పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తొలి ఏకాదశి సందర్భంగా అ�
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్�
కొన్ని దశాబ్దాలుగా తీరని సమస్యగా ఉన్న 111 జీవోను ఎత్తివేసినందుకు ఆ జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల ప్రజాప్రతినిధులు సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామంలో కొనసాగుతున్న కట్టమైసమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. అమ్మవారి ఆలయం వరకు మహిళల బోనాల ఊరేగింపు నేత్రపర్వంగా సాగగా, పోతరాజుల విన్యా�