ఇక బ్యాంకుల్లో సమర్పించిన చెక్కులు వేగంగా క్లియర్ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 4 నుంచి ఓ కొత్త విధానాన్ని పరిచయం చేయనున్నది మరి. దీంతో ప్రస్తుతం రెండు పనిదినాలు పడుతున్న చ
తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో సదాశివపల్లి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫ
రుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని మృతి చెందిన వారి కుటుంబాలకు మంజూరైన ఇన్స్రెన్స్ చెక్కులు, అలాగే సీఎంఆర్ఎఫ�
CM Relief Fund | నాగర్ కర్నూలు జిల్లా మండలం కంటోన్ పల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, ప్రేమలత అనే లబ్ధిదారులకు గ్రామ మాజీ సర్పంచ్ పెద్ది రామకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ సురేందర్ సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లప్ప ప
జిల్లాలో 14,510 మంది రైతులకు రూ. 142.58 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో రెండో విడుత రుణమాఫీ నిధుల విడుదలపై మంగళవారం సమావేశం నిర్�
Rat Miners | అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత తమ ప్రాణాలు పణంగా పెట్టి టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడిన తమ సేవలను ప్రభుత్వం సరిగా గుర్తించలేదని ర్యాట్ మైనర్స్ ఆరోపించారు. కేవలం రూ.50,000 చెక్కు ఇచ్చి చే�
‘ఖుషి’ చిత్ర విజయాన్ని పురస్కరించుకొని తన పారితోషికం నుంచి అభిమానుల కుటుంబాలకు కోటి రూపాయలు అందిస్తానని కొద్ది రోజుల క్రితం చిత్ర హీరో విజయ్ దేవరకొండ ప్రకటించిన విషయం తెలిసిందే.
బీసీలు, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం పథకం అమలు శరవేగంగా ముందుకు సాగుతున్నది. గత నెల 15న రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించగా ఇప్పటికే మొదటి విడత పంపిణీ తుది దశకు చేరుకున్నది.
Minister Indrakaran Reddy | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం అల్లోల జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చే
గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.130 కోట్ల మేరకు నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూ రి రమేశ్ తెలిపా�
నిరుపేద దళితులకు తెలంగాణ సర్కారు ఆర్థిక భరోసానిస్తున్నది. చిరువ్యాపారాల స్థాపనకు కుటీర వ్యాపార పథకం కింద ఒక్కొక్కరికి 50వేలు అందిస్తూ అండగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ స్కీం (పెట్టి) కింద రాజ�