మన పిల్లల భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ పాలననే మరోసారి రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోయి ఉంటే ఇంత అభివృద్ధి, సంక్షేమ పథకాల�
పోరాడి సాధించుకున్న తెలంగాణలో మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రజలు అడగకుండానే అనేక ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్తో రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మె ల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెంది న 31 మంది
సీఎం కేసీఆర్తోనే గ్రామాలకు నూతన ఒరవడి రావడం జరిగిందని ఎమ్మె ల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ కేటగిరిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు కేంద
బాధిత కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. గత నెల 31న గ్రానైట్ లారీ ఢీకొని చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి
ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పాలన కొనసాగుతున్నదని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం చౌదరిగూడలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చ�
భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన డిండి మండలం సింగరాజ్పల్లి రిజర్వా�
డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల చెక్కుల పం పిణీ కార్యక్రమం గురువారం సాయిశరణం ఫం క్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో�
రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డి పేర్కొన్నా
పేదల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన బి.జోత్స్న కోమలికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూర�