చెన్నూర్లోని శనిగకుంట చెరువు మత్తడి ధ్వంసం చేసిన నేరస్తులకు సహకరించిన మరో ఏడుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు.
చెన్నూర్లోని శనిగకుంట మత్తడి పేల్చివేత కేసు ‘హస్తం’ నేతలను చుట్టుముడుతున్నది. ఈ ఘటనలో కాంగ్రెస్ లీడర్ల అరెస్టు దాదాపు ఖాయమైనట్లే తెలుస్తున్నది. ఎవరు చేసిన పాపానికి వారే శిక్ష అనుభవించక తప్పదన్నట్లు.
‘70 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నం. ఇప్పుడచ్చి చెరువులో మా ఇండ్లున్నయంటున్నరు. గవ్విటిని కూల్చుతమని నోటీసులిచ్చిన్రు. కాల్మొక్తం. కనికరించి.. మాకు న్యాయం చేయుండ్రి’ అంటూ మంచిర్యాల జిల్లా భీమారం మండలం సుంకరిపల�
చెన్నూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న కుమ్మరికుంట శిఖం భూమి నిర్ధారణ కోసం యం త్రాంగం సోమవారం సర్వే ప్రారంభించింది. చెరువు శిఖం సర్వే నంబర్ 971లో 16.24ఎకరాలు ఉండాల్సి ఉండగా, కొన్నేళ్లుగా ఆక్రమణకు గురికావడంతో విస�
చెన్నూర్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇసుక.. రేషన్ బి య్యం అక్రమ రవా ణా.. చెరువుల కబ్జా.. ఇలా ఏ దందాలో చూసినా వారి ‘హస్తం’ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లీగల్ దందాలేకాక �
కొన్నేళ్లక్రితం చెన్నూర్ పట్టణంలోని సర్వే నంబర్ 840లోని ప్రభుత్వ భూమి(బిల్లాదాఖల్)ని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టగా, సమీప గ్రామాల ప్రజలు కొనుగోలు చేశారు. అందులో షెడ్లు (ఇండ్లు) సైతం నిర్మించుకున్నార�
మంచిర్యాల జిల్లాలో పలు భూ వివాదాలతోపాటు ఇతర గొడవల్లో నమోదైన కేసుల్లో నిందితురాలైన ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) నాయకురాలు మద్దెల భవానిపై శనివారం రౌడీ షీట్ తెరిచినట్టు చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్�
ఉల్లిగడ్డల బస్తాల కింద నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న వ్యాన్ను చెన్నూర్లో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రూ.16.50 లక్షల విలువైన 5.50 క్వింటాళ్ల నిషేధిత బీటీ-3 విత్తనాలను స్వాధీన�
ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ (Congress) మూకలు రెచ్చిపోతున్నాయి. తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్తులపై హస్తం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరింది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి తొలిస�
ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వి�