CM KCR | సూట్కేసులతో వచ్చే దోపిడీ దారులు కావాలా? నిఖార్సైన నాయకులు కావాల్నా..? నిర్ణయించాల్సింది ప్రజలేనని సీఎం కేసీఆర్ అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నార�
CM KCR | తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రా ప్రాంతంతో కలిపి నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకంతో సుభిక్షంగా ఉన్న తెలంగాణ సర్వ నాశనం అయ్యిందని ఆయన ఆవేదన
ఉమ్మడి ఆదిలాబాద్లో హస్తం పార్టీ ఖాళీ అయింది. టికెట్ ఆశించిన వారికి పార్టీ రిక్తహస్తం చూపించడంతో నేతలు పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. నేతల రాజీనామాలతో ఒక్క రోజులోనే ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్�
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. చెన్నూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి బోడ జనార్దన్ సహా డాక్టర్ రాజారమేశ్ ఇద్దరూ ఒకే రోజు రాజీనామా చేశ�
Balka Suman | తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉప్పెనలా కదిలారు. అందులో ఉస్మానియా విద్యార్థి బాల్క సుమన్ ఒకరు. తండ్రి అందించిన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చు�
Chennur Revenue Division | మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నేరవెరబోతున్నది. రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం అనంతరం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ
చెన్నూర్ నియోజకవర్గం లో రూ 200 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర మం త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర�
ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్ర సర్కారు చేపట్టిన అభివృద్ధిని చూసి అండగా నిలవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. నస్పూర్లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ ప�
Viral News | అనారోగ్యంతో దవాఖానలో చేరిన వధువుకు.. పెద్దలు నిర్ణయించిన శుభ ఘడియల్లోనే వరుడితో తాళి కట్టి పెండ్లి జరిపించారు. చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతి�
చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలపుతానని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం లక్ష దీపోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని లోక కల్యాణార్థం శివాలయం అర్�
మంచిర్యాల : చెన్నూరు సమీపంలోని సుద్దాల వద్ద ఆటో, ద్విచక్రవాహనం ఢీకొట్టున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారని సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన బా�