తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం అనంతరం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ
చెన్నూర్ నియోజకవర్గం లో రూ 200 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర మం త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర�
ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్ర సర్కారు చేపట్టిన అభివృద్ధిని చూసి అండగా నిలవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. నస్పూర్లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ ప�
Viral News | అనారోగ్యంతో దవాఖానలో చేరిన వధువుకు.. పెద్దలు నిర్ణయించిన శుభ ఘడియల్లోనే వరుడితో తాళి కట్టి పెండ్లి జరిపించారు. చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతి�
చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలపుతానని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం లక్ష దీపోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని లోక కల్యాణార్థం శివాలయం అర్�
మంచిర్యాల : చెన్నూరు సమీపంలోని సుద్దాల వద్ద ఆటో, ద్విచక్రవాహనం ఢీకొట్టున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారని సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన బా�
రాష్ట్రంలోని దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని ఎమ�
రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్లో�
చెన్నూరు పట్టణంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఫేజ్ - 1 లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు తెన్నులు, ఫేజ్ -2 లో భాగంగా చేయాల్సిన అభివృ
‘అభివృద్ధి అంటేనే బాల్క సుమన్. చరిత్రలో నిలిచిపోయేలా చెన్నూర్ నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. బుధవారం కోటపల్లి మం
మంచిర్యాల : నాటి ఉద్యమ స్ఫూర్తితోనే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గొప్ప కార్యదీక్ష గల నాయకుడు సుమన్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నా�
తలాపున గోదావరి, ప్రాణహిత నదులున్నా ఉమ్మడి పాలనలో చెన్నూరు నియోజకవర్గం గుక్కెడు నీటికి నోచుకోలేదు. వాగులపై బ్రిడ్జిలు లేక రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వరదలకు కొట్టుకుపోయిన సందర్భాలూ